Viveka Murder Case నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు Viveka Murder Case పై హైదరాబాద్ Hyderabad లో నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ఈ హత్య కేసులో నిందితులను సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నిందితులు ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, అదేవిధంగా ప్రధానా నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోటికి హాజరు కావడం జరిగింది.
నిన్ననే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నీ తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం జరిగింది. అదే సమయంలో మే 5వ తారీఖు లోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే నేడు వాదోపవాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు కేసుని జూన్ రెండవ తారీఖుకి విచారణకి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇటీవలే ఈ కేసును జూన్ 30వ తారీకు లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేయడం జరిగింది. 2019 మార్చి 14వ తారీకు రాత్రి పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ విచారిస్తూ ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ ఉంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.