telugu desam party leaders saying Nara Lokesh is liger
Nara Lokesh : రాజకీయాల్లో గెలిస్తేనే గౌరవం.. అధికారంలో ఉంటేనే హుందాతనం. ఓడిపోయిన వారికి.. అధికారం కోల్పోయిన వారికి జనాల్లో విలువ ఉండదు. ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఏదో మాట్లాడుతూ ఉంటారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి చేసిన అధికార పార్టీని కూడా ప్రతిపక్ష పార్టీ తిడుతూ ఉంటారు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఎంత మొత్తుకున్నా.. ఆ పార్టీ నాయకులు ఎంతగా అరిచి గీ పెడుతున్నా కూడా జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ అధికారంలోకి రావడం కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లుగా వైకాపా పై మరియు సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు అనే విషయం జనాలకు అర్థం అయ్యింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీని విమర్శించడం పర్వాలేదు.. అది జరుగుతూనే ఉంటుంది. కాని జరుగుతున్న పనులు జరుగకుండా అడ్డుకోవడం.. సంక్షేమ పథకాలకు మోకాళడ్డడం వంటివి చేయడం ఏమాత్రం సమాజ శ్రేయస్సు కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అదే చేయడంతో ప్రజలకు వారిపై మరింతగా కోపం కలుగుతుందట.ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను పదే పదే విమర్శించడంతో పాటు..
no value for Nara Lokesh words
చిన్న విషయంను కూడా పెద్దదిగా చేసి రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఒక అఘాయిత్యం విషయంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉండగా అక్కడకు వెళ్లి హడావుడి చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. పోలీసుల డ్యూటీని అడ్డుకోవడంతో పాటు అలాంటి ఒక సంఘటన ను రాజకీయం చేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యిన లోకేష్ ఎన్ని మాట్లాడినా ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు తప్ప నిజం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కనుక ఆయన మాటలను పట్టించుకునే వారే లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.