Yellow Media : ధరల పెరుగుదలపై ఎల్లో మీడియా వింత ప్రచారం.. జనాలకు అన్నీ తెలుసు!

Advertisement
Advertisement

Yellow Media : తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా ప్రభుత్వం పై ప్రతి విషయంలో కూడా విమర్శలు గుప్పించడం కామన్‌ అయ్యింది. ప్రతిపక్షం అంటే క్రియాశీలక విమర్శలు చేస్తూ ప్రభుత్వంకు సలహాలు ఇస్తూ ఉండాలి. అలాగే మీడియా ప్రభుత్వంలో జరుగుతున్న మంచి మరియు చెడు రెండు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి. కాని ప్రతిపక్షంగా తెలుగు దేశం పార్టీ మరియు మీడియాగా ఎల్లో మీడియా దారుణంగా విఫలం అయ్యిందంటూ వైకాపా ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఈమద్య కాలంలో ఎల్లో మీడియా మరియు తెలుగు దేశం పార్టీ నాయకుల మాటలు శృతి మించుతున్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

రేట్ల పెరుగుదల విషయంలో పూర్తి బాధ్యత వైఎస్ జగన్ దే అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేయడం వాటిని ఒకటికి రెండు అన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం.. ప్రసారం చేయడం చేస్తుంది. పెట్రోల్‌ రేట్లు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ మరియు ఎల్లో మీడియా వారు మాత్రం కేవలం ఏపీలోనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నట్లుగా ప్రచారం చేస్తూ జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని జనాలు అమాయకులు కాదు అనే విషయం వారికి తెలియదు.తెలుగు దేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడితే అది రెట్టింపు చేసి చూపిస్తూ వైకాపా నాయకులు మరియు ప్రభుత్వం పై ఎల్లో మీడియా విషం చిమ్మిస్తుంది

Advertisement

YSRCP Leaders fire on Yellow Media and TDP Leaders

అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సరుకుల విషయంలో కూడా ఎల్లో మీడియా అనేక రకాలుగా పుకార్లు ప్రచారం చేస్తోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడితే వెంటనే దాన్ని గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా నేరుగా హెడ్డింగ్‌ పెట్టి ప్రభుత్వంను విమర్శిస్తూ కథనాలను అల్లేస్తున్నారు. ఎల్లో మీడియా కథనాలు మరియు వారి యొక్క అజెండా ప్రజలకు మొత్తం తెలుసు. కనుక ఇప్పటికే ఏపీ ప్రజలు ఎల్లో మీడియాను నమ్మడం మానేశారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

18 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

1 hour ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

2 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

3 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

4 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

5 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

6 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

14 hours ago