YS Jagan : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.!

Advertisement
Advertisement

YS Jagan : తమదైన అసత్యాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. భారతీయ జనతా పార్టీ తక్కువేమీ కాకపోయినా, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వున్న ‘వాటా’ చాలా చాలా తక్కువ గనుక, ఆ పార్టీని అంత సీరియస్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తీసుకోలేదు. వాస్తవానికి జనసేన పార్టీని కూడా వైసీపీ లైట్ తీసుకుంటున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం కోసం జనసేన చేస్తున్న ఓవరాక్షన్ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత సీరియస్‌గానే స్పందించాల్సి వస్తోంది. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల నిమిత్తం మొత్తం నాలుగు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్షాలకు ఈ విషయమై ప్రభుత్వాన్నివిమర్శించేందుకు ఛాన్స్ లేకుండా చేసేశారు.

Advertisement

ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు రెండు సీట్లను కట్టబెట్టినప్పటికీ, అదే పరిమాణంలో బసీలకూ రాజ్యసభ అవకాశాన్ని కల్పించడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు స్పష్టమైన సంకేతాలు పంపారు.. తమది బీసీ ఫ్రెండ్లీ పార్టీ అని. మరీ ముఖ్యంగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య అంటే, బీసీ వర్గాల్లోనే కాదు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లోనూ, ఆ మాటకొస్తే అన్ని సామాజిక వర్గాల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి. ఇక, ఈ విషయంలో వైసీపీని టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు విమర్శించడానికే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు గంప గుత్తగా వైసీపీకి పడేందుకు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎంతగానో ఉపకరిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం అలజడి రేపుతోంది.

Advertisement

one shot two birds YS Jagan super sketch

ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన నేత. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తెలంగాణకు చెందినవారే. దాంతో, తెలంగాణ రాజకీయాల్లోనూ వైసీపీ తనదైన రీతిలో అలజడి రేపిందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. ఇది తెలంగాణలో షర్మిల నడుపుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే, రాజ్యసభ అంటే.. అది దేశవ్యాప్త ఎన్నికల అంశమనీ, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ అన్న ప్రత్యేక ప్రస్తావన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి విషయంలో తీసుకురావడం సమంజసం కాదని, రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

57 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.