నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తున్న తల్లులు ప్రస్తుత సమాజంలో దిక్కులేని చావులు చస్తున్నారు. అంత దారుణంగా బిడ్డలు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసే పరిస్థితుల్లో ప్రమాదకరమైన సమాజం మారిపోయింది. బిడ్డలని ప్రయోజకులగా మారిస్తే పెళ్లయిన తర్వాత… వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రులను చూసుకోవలసిన పరిస్థితిలో… వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలు.. రోజు రోజుకి దిగజారి పోతున్నయి. ముఖ్యంగా డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగాట్టడానికి మనిషి మారిపోతున్నాడు. ఈ క్రమంలో ప్రాణాలను కూడా తీయటానికి లెక్క చేయడం లేదు. తాజాగా ఈ రకంగానే.. కామారెడ్డిలో డబ్బుల కోసం కన్నతల్లి మృతదేహాన్ని అనాధగా వదిలేశారు.
డబ్బులు ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ… కడసారి చూపుకు రానంత కఠినంగా వ్యవహరించారు కన్నబిడ్డలు. బిడ్డలను కని పెంచి, పోషించిన తల్లి డబ్బులు ఇవ్వలేదని… కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కులేని శవంగా పడి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా ఆర్బీనగర్ కి చెందిన 70 ఏళ్ల కిష్టవ్వ ముగ్గురు… కూతుళ్లు ఒక కొడుకు ఉండేవాళ్ళు. కిష్టవ్వ.. నలుగురు పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి నలుగురు పిల్లలకు పెళ్లి చేయడం జరిగింది. అయితే కొన్నాళ్లకు పెళ్లి అయినా కొడుకు చనిపోయాడు ఆ తర్వాత కోడలు కూడా మరణించింది. అనంతరం రెండో కూతురు భర్తను విడిచిపెట్టి తన దగ్గరికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడి చివరగారికి బిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది.
భర్తను విడిచిపెట్టి వచ్చిన కూతురు కూడా మరణించడంతో ఎంతో అనారోగ్యానికి గురైన కిష్టవ్వనీ మిగతా ఇద్దరు కూతుర్లు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో చికిత్స జరుగుతున్న సమయంలో ఇద్దరు కూతుర్లు డబ్బు కోసం తల్లితో గొడవ పడటం జరిగింది. కిష్టవ్వనీ బ్యాంక్ అకౌంటు లో ఉన్న డబ్బులను తీసేసి తమకు ఇచ్చేయాలని నానా రాద్ధాంతం చేయడం జరిగింది. దానికి తల్లి నిరాకరించటంతో ఆమెపై దాడి చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కిష్టవ్వ.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడవటం జరిగింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది కిష్టవ్వ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని తల్లి దగ్గర డబ్బులు ఉంటేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని.. హాస్పిటల్స్ సిబ్బందికి ఫోన్ లో బదులు ఇవ్వడం జరిగిందట. ఈ క్రమంలో పోలీసులు కావటంతో పరిస్థితిని డిలీట్ చేయడం జరిగింది అంట.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.