Categories: News

Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..!

Advertisement
Advertisement

Own House : కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో వెలుగులు నింపాల‌ని భావిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్య శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల‌ని భావిస్తుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న విద్యుత్ ఉత్ప‌త్తి పెర‌గ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కి వ‌చ్చే ల‌క్ష‌లాది రూపాయ‌ల విద్యుత్ బిల్లుల‌ని కూడా ఆదా చేసే అవ‌కాశం ఉంటుంది. సూర్య ఫలకాలను ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చును.

Advertisement

Own House లాభం ఇలా పొందండి..

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ వినియోగదారులు ఇళ్లమీద సూర్య ఫలకాలను అమర్చుకొని తద్వారా విద్యుత్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం క‌ల్పించింది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తుంది. ఒక కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తికి 30,000 రూపాయలు, రెండు కిలోల వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 60 వేల రూపాయలు, మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి 78 వేలను స‌బ్సీడీగా ఇస్తుండ‌డం శుభ‌ప‌రిణామం అని చెప్ప‌వ‌చ్చు. ఇది పొంద‌డానికి ఆసక్తి ఉన్న గృహ యజమానులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను అమర్చి ఏజెన్సీల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తమకు నచ్చిన ఏజెన్సీని ఎంచుకోవచ్చును.. ట్రాన్స్ కో విభాగం అధికారులు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఇళ్లమీద సూర్యఫలకాలను ఏర్పాటు చేస్తారు.

Advertisement

Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..!

ఇళ్లకు ప్రత్యేకమైన మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు అమ‌ర్చ‌గా, ట్రాన్స్ కో ద్వారా ఎంత విద్యుత్తును వినియోగదారులు ఎంతవరకు ఉపయోగించుకున్నది తెలుసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును ట్రాన్స్ కో అధికారులు కొనుగోలు చేస్తారు. ఈ మీటర్ల ద్వారా తమ ఎంత ట్రాన్స్ కో ఎంత విద్యుత్తును వినియోగించుకున్నది కూడా మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. వినియోగదారులు ట్రాన్స్ కో కు సరఫరా చేసిన విద్యుత్తు యూనిట్లను తగ్గించి, వినియోగదారుడు వాడుకున్న విద్యుత్ కు బిల్లులను అందజేయ‌డం ద్వారా నియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అవుతుంది .

Advertisement

Recent Posts

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

41 minutes ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

2 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

3 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

4 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

5 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

6 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

6 hours ago

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం…

7 hours ago