
PM Kisan : దేశంలో రైతులు ఆర్ధికంగా బలహీనంగా ఉండటంతో వారికి ఆర్ధిక స్వేచ్చ అందించేలా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. పండించే రైతు సుఖంగా ఉంటే పంటలు బాగుంటాయి అందుకే వారికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు భారత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పేద రైతులకు ఏడాదికి 6000 రూపాయల ఆర్ధిక సహయాన్ని అందిస్తారు. ఐతే ఈ సహయాన్ని ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తారు. ఒక్కో విడత 2000 రూపాయలుగా నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపిస్తారు.
ఐతే ప్రతి వాయిదాకు 4 నెలల టైం తీసుకుంటారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 విడతలు చేశారు. జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సదస్సులో పీఎం నరేంద్ర మోడీ 17వ విడత పథకాన్ని ప్రారంభించారు. 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూపులు.. ఐతే అది రిలీజ్ చేసి నెల రోజులు అవుతంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికల ప్రాకరం చూస్తే కేంద్రం ఈసారి అక్టోబర్ లో ఈ నిధులను రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అంటే 18వ విడత అక్టోబర్ నెలలో ఫండ్ రిలీజ్ అవుతుంది.
ఐతే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు ఫ్యామిలీలో రైతు భార్యా భర్తలు ఇద్దరికి అందిస్తారా లేదా అనే ప్రశ్నల్కు కూడా సమాధానం దొరకలేదు. చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందిని తరచు ఫేస్ చేస్తున్నారు. ఐతే ప్రభుత్వ నుంచి మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతల అక్టోబర్ లేదా అంతకంటే ముందే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
This website uses cookies.