PM Kisan : దేశంలో రైతులు ఆర్ధికంగా బలహీనంగా ఉండటంతో వారికి ఆర్ధిక స్వేచ్చ అందించేలా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. పండించే రైతు సుఖంగా ఉంటే పంటలు బాగుంటాయి అందుకే వారికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు భారత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పేద రైతులకు ఏడాదికి 6000 రూపాయల ఆర్ధిక సహయాన్ని అందిస్తారు. ఐతే ఈ సహయాన్ని ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తారు. ఒక్కో విడత 2000 రూపాయలుగా నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపిస్తారు.
ఐతే ప్రతి వాయిదాకు 4 నెలల టైం తీసుకుంటారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 విడతలు చేశారు. జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సదస్సులో పీఎం నరేంద్ర మోడీ 17వ విడత పథకాన్ని ప్రారంభించారు. 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూపులు.. ఐతే అది రిలీజ్ చేసి నెల రోజులు అవుతంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికల ప్రాకరం చూస్తే కేంద్రం ఈసారి అక్టోబర్ లో ఈ నిధులను రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అంటే 18వ విడత అక్టోబర్ నెలలో ఫండ్ రిలీజ్ అవుతుంది.
ఐతే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు ఫ్యామిలీలో రైతు భార్యా భర్తలు ఇద్దరికి అందిస్తారా లేదా అనే ప్రశ్నల్కు కూడా సమాధానం దొరకలేదు. చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందిని తరచు ఫేస్ చేస్తున్నారు. ఐతే ప్రభుత్వ నుంచి మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతల అక్టోబర్ లేదా అంతకంటే ముందే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.