PM Kisan : దేశంలో రైతులు ఆర్ధికంగా బలహీనంగా ఉండటంతో వారికి ఆర్ధిక స్వేచ్చ అందించేలా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. పండించే రైతు సుఖంగా ఉంటే పంటలు బాగుంటాయి అందుకే వారికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు భారత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పేద రైతులకు ఏడాదికి 6000 రూపాయల ఆర్ధిక సహయాన్ని అందిస్తారు. ఐతే ఈ సహయాన్ని ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తారు. ఒక్కో విడత 2000 రూపాయలుగా నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపిస్తారు.
ఐతే ప్రతి వాయిదాకు 4 నెలల టైం తీసుకుంటారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 విడతలు చేశారు. జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సదస్సులో పీఎం నరేంద్ర మోడీ 17వ విడత పథకాన్ని ప్రారంభించారు. 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూపులు.. ఐతే అది రిలీజ్ చేసి నెల రోజులు అవుతంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికల ప్రాకరం చూస్తే కేంద్రం ఈసారి అక్టోబర్ లో ఈ నిధులను రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అంటే 18వ విడత అక్టోబర్ నెలలో ఫండ్ రిలీజ్ అవుతుంది.
ఐతే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు ఫ్యామిలీలో రైతు భార్యా భర్తలు ఇద్దరికి అందిస్తారా లేదా అనే ప్రశ్నల్కు కూడా సమాధానం దొరకలేదు. చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందిని తరచు ఫేస్ చేస్తున్నారు. ఐతే ప్రభుత్వ నుంచి మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతల అక్టోబర్ లేదా అంతకంటే ముందే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.