
Post Office scheme you pay Rs.10,000 get Rs.16.26 lakhs
Post Office Scheme : ఇండియన్ పోస్టాఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది పోస్టాఫీస్లో డబ్బులు పొదుపు చేసుకుంటారు. పోస్టాఫీస్ స్కీమ్స్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదని నమ్ముతారు. అయితే పోస్టాఫీస్లో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడికి ఎలాంటి రిస్క్ పోస్టాఫీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి పూర్తిగా నమ్మకం ఉంచవచ్చు. అందుకే దేశంలోని కోట్లాది ప్రజలు పోస్టాఫీసు స్కీమ్ లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇలా ఎన్నో పెట్టుబడి స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడితో మంచి రాబడిని పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి మంచి ఆప్షన్.
ఈ స్కీమ్లో చిన్న పెట్టుబడిపై సుమారు రూ. 35 లక్షల ఫండ్ క్రియేట్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్ ఈ స్కీమ్ను అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియా పోస్ట్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన స్కీమ్ను అమలు చేస్తోంది. అయితే ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో భాగంగా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో చేరిన వారికి 80 సంవత్సరాల వయసు వచ్చాక.. అంటే ఫాలసీ మెచ్యూరిటీ సమయంలో బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందజేస్తుంది.
Post Office best scheme in Village Security Scheme
కాగా ఈ స్కీమ్ లో19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులు. అయితే ఈ స్కీమ్ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్ మొత్తానికిగాను పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. కాగా ప్రీమియాన్నినెల వారీగా, మూడు నెలలు, ఆరు నెలల వారీగా, ఏడాదికోసారి ఇలా చెల్లించే ఫెసిలిటి కల్పించింది. అలాగే ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. కాగా 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల పాలసీ తీసుకుంటే, 55 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం రూ,1,515 చెల్లిస్తే మెచ్యూరిటీ టైమ్లో రూ.31.6 లక్షలు పొందవచ్చు. అలాగే 58 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం రూ.1,463 చెల్లిస్తే రూ.33.4 లక్షలు అందుకోవచ్చు. ఇక 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం రూ.1,411 చెల్లిస్తే రూ.34.6 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
This website uses cookies.