Categories: NewsTelanganaTrending

Ramoji Rao : షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ రావు? వాళ్లంతా రోడ్డున పడాల్సిందే?

Advertisement
Advertisement

Ramoji Rao : రామోజీ రావు గురించి తెలుసు కదా. ఆయన్ను అందరూ తెలుగు మీడియా మొఘల్ అని చెబుతుంటారు. తెలుగు మీడియాలో ఆయన్ను మించినోడు లేడు. ఒక్క మీడియా అనే కాదు… రామోజీ రావు ఏ వ్యాపారం ప్రారంభించినా.. అందులో సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అవ్వలేదు. ఓటమి ఎరుగని ధీరుడు రామోజీ రావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ దగ్గర్నుంచి.. ఈనాడు, ఈటీవీ, ప్రియ, రామోజీ ఫిలి సిటీ.. ఇలా పలు రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి వేల మందికి ఉపాధి కల్పించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామోజీ రావు.

Advertisement

ramoji rao to close monthly magazines

కొన్ని దశాబ్దాలుగా ఈనాడు పత్రిక రెండు రాష్ట్రాల్లోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. తెలుగులో ఎన్నో పత్రికలు వచ్చాయి.. పోయాయి కానీ.. ఈనాడు పత్రికను మాత్రం ఏవీ బీట్ చేయలేకపోయాయి. ఇప్పటికీ.. ఈనాడు నెంబర్ వన్ గా ఉంది అంటే దానికి కారణం ఆ పత్రిక పాటించి విలువలు.

Advertisement

అయితే.. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలం అయింది. రామోజీ కంపెనీలపై కూడా ఆ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో రామోజీ రావు కూడా పునరాలోచనలో పడాల్సి వచ్చింది.

ఇప్పటికే కరోనా సమయంలో ఈనాడు స్టాఫ్ ను సగానికి సగం తగ్గించేశారు రామోజీ రావు. తన మిగితా కంపెనీల్లోనూ అవసరం లేని మ్యాన్ పవర్ ను ఇంటికి పంపించేశారు.

Ramoji Rao : నాలుగు మాస పత్రికలను పుల్ స్టాప్ పెట్టిన రామోజీ

తాజాగా రామోజీ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు మాస పత్రికలు అయిన విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం.. ఈ నాలుగు మాస పత్రికలను మూసేస్తున్నట్టు ప్రకటించారు.

వచ్చే నెల నుంచి ఈ మాస పత్రికలు ఇక కనిపించవు. కరోనాతో పాటు.. పాఠకుల అభిరుచులు కూడా మారుతుండటం, టెక్నాలజీ పెరగడం.. ఎక్కువగా ఈ బుక్స్ కు పాఠకులు అలవాటు పడటంతో.. మాస పత్రికలకు అదరణ తక్కువవుతుండటం, వాటి నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో నాలుగు మాస పత్రికలను మూసేస్తున్నట్టు రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ఆ నాలుగు మాస పత్రికల్లో పనిచేసే సిబ్బంది రోడ్డు మీద పడాల్సిందే. వాళ్లను వేరే డిపార్ట్ మెంట్లలోకి తీసుకుంటారా? లేక వాళ్లకు సెటిల్ చేసి పంపించేస్తారా? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

8 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

9 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

10 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

11 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

12 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

13 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

14 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

15 hours ago

This website uses cookies.