Categories: ExclusiveNationalNews

RBI New Rules : UPI వినియోగదారులకు RBI కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి..!

Advertisement
Advertisement

RBI New Rules : ప్రస్తుత కాలంలో చాలామంది ఫోన్ పే మరియు గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారింది.మన భారతదేశం మొత్తం డిజిటల్ చెల్లింపులతోనే ఎక్కువగా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరు రూపాయి నగదు లావాదేవీ లేకుండా మొబైల్ లోనే చెల్లింపులు జరుపుతున్నారు. అయితే భారతదేశంలో యూపీఐ వినియోగం 2016లో ప్రారంభం కాగా నేడు అది చాలా విస్తృతంగా మారింది. దీనివలన ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా వారి వ్యాపారాలను సక్రమంగా చేయగలుగుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల లోపాలను సరిదిద్దేందుకు అలాగే చెల్లింపులలో ఎలాంటి మోసాలు జరగకుండా నిర్ధారించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 – 2024 నుండి కొత్త చెల్లింపు నియామకాలను అమలు చేయడం జరిగింది.

Advertisement

అయితే దినిలో ఏ నిబంధనలు అమలులోకి వచ్చాయి…అయితే ప్రతిరోజు యూపీఏ ద్వారా చెల్లింపులు జరిపే వారికి పరిమితి విధించబడుతుందట. ఇక ఇప్పుడు ఈ పరిమితిని ఆసుపత్రిలో మరియు విద్యా సంస్థలకు పెంచినట్లు సమాచారం. ఈ క్రమంలోని ఇప్పుడు రోజుకు 5 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలను చేయవచ్చు . అదేవిధంగా వినియోగదారులకు ఫ్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ సదుపాయాలను కల్పిస్తున్నారు. అంటే అది లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. కానీ దీనికి పరిమితి ఉంటుంది. దీనిని వ్యక్తిగత వ్యాపారం మరియు వ్యాపారం కోసం వినియోగించుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు ప్రయోజనాలను పొందుతున్నారు.

Advertisement

ఒకవేళ మీకు ఏటీఎం కార్డు లేకపోతే ఇప్పుడు ఏటీఎం సెంటర్ లో యూపీఐ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా డబ్బులు తీసుకోవచ్చు. అయితే యూపీఏ ద్వారా మొదటిసారి చెల్లింపు కోసం నాలుగు గంటల శీతలీకరణ వ్యవధి అందించబడుతుంది. అంటే 2000 రూపాయల వరకు మొదట చెల్లింపు చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాలుగు గంటల లో చెల్లింపును రద్దు చేసుకునే విధంగా ఆర్బిఐ వినియోగదారులకు అనుమతించిది. అయితే మీరు ప్రతిరోజు యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లయితే ప్రతి చెల్లింపు చేయడంలో మీకు సహాయపడడానికి కొత్త నియమాలు కొన్నింటిని తెలుసుకోవడం మంచిది.

Recent Posts

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

28 minutes ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

55 minutes ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

3 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

4 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

5 hours ago

Today Gold Rate on Jan 29th 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు..ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం , వెండి ధరలు

Today Gold Rate on Jan 29th 2026 :  బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…

5 hours ago

Karthika Deepam 2 Today Episode: జ్యో అత్త కూతురు కాదని బాంబ్ పేల్చిన కార్తీక్‌..దాసు వార్నింగ్..దీప‌ను చంపేలా కొత్త ప్లాన్..!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు…

6 hours ago