
RBI New Rules : UPI వినియోగదారులకు RBI కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి..!
RBI New Rules : ప్రస్తుత కాలంలో చాలామంది ఫోన్ పే మరియు గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారింది.మన భారతదేశం మొత్తం డిజిటల్ చెల్లింపులతోనే ఎక్కువగా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరు రూపాయి నగదు లావాదేవీ లేకుండా మొబైల్ లోనే చెల్లింపులు జరుపుతున్నారు. అయితే భారతదేశంలో యూపీఐ వినియోగం 2016లో ప్రారంభం కాగా నేడు అది చాలా విస్తృతంగా మారింది. దీనివలన ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా వారి వ్యాపారాలను సక్రమంగా చేయగలుగుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల లోపాలను సరిదిద్దేందుకు అలాగే చెల్లింపులలో ఎలాంటి మోసాలు జరగకుండా నిర్ధారించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 – 2024 నుండి కొత్త చెల్లింపు నియామకాలను అమలు చేయడం జరిగింది.
అయితే దినిలో ఏ నిబంధనలు అమలులోకి వచ్చాయి…అయితే ప్రతిరోజు యూపీఏ ద్వారా చెల్లింపులు జరిపే వారికి పరిమితి విధించబడుతుందట. ఇక ఇప్పుడు ఈ పరిమితిని ఆసుపత్రిలో మరియు విద్యా సంస్థలకు పెంచినట్లు సమాచారం. ఈ క్రమంలోని ఇప్పుడు రోజుకు 5 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలను చేయవచ్చు . అదేవిధంగా వినియోగదారులకు ఫ్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ సదుపాయాలను కల్పిస్తున్నారు. అంటే అది లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. కానీ దీనికి పరిమితి ఉంటుంది. దీనిని వ్యక్తిగత వ్యాపారం మరియు వ్యాపారం కోసం వినియోగించుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు ప్రయోజనాలను పొందుతున్నారు.
ఒకవేళ మీకు ఏటీఎం కార్డు లేకపోతే ఇప్పుడు ఏటీఎం సెంటర్ లో యూపీఐ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా డబ్బులు తీసుకోవచ్చు. అయితే యూపీఏ ద్వారా మొదటిసారి చెల్లింపు కోసం నాలుగు గంటల శీతలీకరణ వ్యవధి అందించబడుతుంది. అంటే 2000 రూపాయల వరకు మొదట చెల్లింపు చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాలుగు గంటల లో చెల్లింపును రద్దు చేసుకునే విధంగా ఆర్బిఐ వినియోగదారులకు అనుమతించిది. అయితే మీరు ప్రతిరోజు యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లయితే ప్రతి చెల్లింపు చేయడంలో మీకు సహాయపడడానికి కొత్త నియమాలు కొన్నింటిని తెలుసుకోవడం మంచిది.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.