
redmi note 11 pro series launched in india with best features
Redmi Note 11 Pro : రెడ్ మీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. జియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ ను భారత్ లో లాంచ్ చేశారు. రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ లో భాగంగా.. రెడ్ మీ నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ వేరియంట్ల ఫోన్లు రిలీజ్ అయ్యాయి.6 జీబీ ప్లస్ 128 జీబీ బేసిక్ వేరియంట్ 11 ప్రో మోడల్ ధర రూ.17,999 గా నిర్ణయించారు.
అదే 8 జీబీ ర్యామ్ వేరియంట్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ మార్చి 23నుంచి ప్రారంభం కానున్నాయి.రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ బేసిక్ వేరియంట్ 6 జీబీ ప్లస్ 128 జీబీ ధర రూ.19,999 కాగా.. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.21,999, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.23,999 గా నిర్ణయించారు. 11 ప్రో ప్లస్ సేల్స్ కూడా మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
redmi note 11 pro series launched in india with best features
మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్, 4జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లలో రెడ్ మీ నోట్ 11 ప్రో లాంచ్ అయింది.ఇక.. రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 13 వర్షన్ , 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.