
SBI Asha Scholarship : ఎస్బీఐఎఫ్ పేద విద్యార్థులకు 7.5 లక్షల వరకు స్కాలర్షిప్...!
SBI Asha Scholarship : వేలకు వేలు ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్ లో చదివించినా సరే కొంతమందికి చదువు రాదు. కానీ కొంతమంది మాత్రం వారు చదివేది సర్కార్ స్కూల్ లో అయినా సరే మంచి ప్రతిభ చూపిస్తారు. అలాంటి వారు పై చదువులు చదువుకోవాలంటే కొంత ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం పడుతుంది. ప్రతి గల పేద విద్యార్ధులకు చేయూత అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తాయి. వారికి కావాల్సిన విద్యను ప్రోత్సహించేందుకు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. 6 వర తరగతి నుంచి పీజీ వరకు విద్యార్ధులను సెలెక్ట్ చేసి వారి చదువుకి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.
ఈ పథకం కొంద స్టూడెంట్స్ కు 15 వేల నుంచి 7.5 లక్షల దాకా స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హులైన విద్యార్ధులు అక్టోబర్ 1లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 కోసం కావాల్సిన అర్హతలు..
6 నుంచి 12వ తరగతి వరకు డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలో చదివే విద్యార్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తులు చేయొచ్చు.
లాస్ట్ అకడమిక్ ఇయర్ విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
ఎవరైతే దరఖాస్తు దారులు ఉంటారో వారి కుటుంబ ఆదాయం 3 లక్షలు రూపాయలు మించకూడదు.
6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు.
అండర్ గ్రాడ్యుయేట్ కోసం 50,000 రూపాయలు.
SBI Asha Scholarship : ఎస్బీఐఎఫ్ పేద విద్యార్థులకు 7.5 లక్షల వరకు స్కాలర్షిప్…!
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 70,000 రూపాయలు.
ఐఐటీ విద్యార్ధుల కోసం 2 లక్షలు రూపాయలు
ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు 7.50 లక్షలు రూపాయలు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.