
#image_title
Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు చెందిన కారును ఢీకొట్టిన బస్సు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకోగా, శిల్పా తన సోషల్ మీడియాలో వేదికగా తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు. శిల్పా శిరోద్కర్ కారును ‘సిటీ ఫ్లో’ అనే బస్సు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టింది.
తీవ్ర అసహనం..
#image_title
ఈ సంఘటనపై ఆమె కంపెనీ ప్రతినిధులైన యోగేష్ కదమ్ మరియు విలాస్ మంకోటేలను సంప్రదించగా, వారు ఇది డ్రైవర్ తప్పిదమే, సంస్థకు సంబంధం లేదని చెప్పడంతో శిల్పా ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.ఒక డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తాడు? అతడు ఈ డ్యామేజ్ను ఎలా భరిస్తాడు? కంపెనీ బాధ్యత తీసుకోవాల్సినప్పుడు గుండా తప్పించుకుంటుందేంటి?”అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శిల్పా.
“దేవుడి దయ వల్ల నా సిబ్బందికి ఏం కాలేదు. ఇందుకు ముంబై పోలీస్లు వెంటనే స్పందించి సహకరించారు. వారికి ధన్యవాదాలు. కానీ సంస్థ మాత్రం పూర్తిగా బాధ్యతను నెత్తిన వేసుకోవడంలో విఫలమైంది,”అంటూ శిల్పా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.