ఏపీలో ప్రస్తుతం అందరూ ఏలూరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. అక్కడి స్థానికులు ఉన్నట్టుండి మూర్చబోతున్నారు. ఇప్పటికే 150 మంది దాకా మూర్చవచ్చి పడిపోవడంతో వెంటనే స్పందించిన యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
అయితే.. ఈ ఘటనపై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏలూరులో ప్రజలంతా ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారని ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో చాలామంది చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే.. ఇక మిగితా ప్రాంతాల పరిస్థితి తలుచుకుంటనే ఆందోళనగా ఉంది. వెంటనే అస్వస్థతకు గురయిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు దీనికి కారణమని ప్రాథమికంగా తేలింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. అంటూ నారా లోకేశ్ ట్వీట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.