
Kodali Nani About Pawan kalyan Janasena Party
Kodali Nani : ‘‘2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేశాయి.. పులి పంజా దెబ్బ రుచి చూశాయి. 2024 ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసొస్తే, ఈసారి సింహం పంజా దెబ్బ రుచి చూడబోతున్నాయి.. ’’ అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వైఎస్ జగన్ మొదటి క్యాబినెట్లో కీలక మంత్రిగా పని చేసిన కొడాలి నాని, తాజా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు.
అయితే, పార్టీ పరమైన పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగానే కొడాలి నానికి హామీ ఇచ్చారు.అన్న మాట ప్రకారం పదవి ఇచ్చారు కూడా. ‘వైఎస్ జగన్ మాకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తాం..’ అని కొడాలి నాని, పేర్ని నాని తదితరులు గతంలోనే చెప్పారు, ఆ మాటకు కట్టుబడి వున్నారు.మంత్రి పదవి పోయాక, కొన్ని రోజులు కాస్త శాంతంగా వున్న కొడాలి నాని, మళ్ళీ జూలు విదిల్చారు.
Then Tiger, Now Lion.. Kodali Nani About Ys Jagan
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పైనా తనదైన విమర్శలతో విరుచుకుపడ్డారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 51 శాతం ఓటు బ్యాంకు వుందనీ, ఆ మిగిలిన 49 శాతం ఓటు బ్యాంకులో ఎవరెన్ని పంచుకుంటారో అది వాళ్ళ ఇష్టమంటూ కొడాలి సెటైర్లు వేశారు. దత్త పుత్రుడు, చేతకాని పుత్రుడు, ముసలి చంద్రబాబు.. పట్ల ప్రజలు అప్రమత్తంగానే వున్నారన్నది కొడాలి వాదన.2024 ఎన్నికల్లో 151 సీట్లకు మించి సత్తా చాటుతామని కొడాలి నాని కుండబద్దలుగొట్టేస్తున్నారు.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.