KTR : నెల రోజుల్లో వచ్చి పట్టాలు ఇస్తా, ఎన్ని ఇబ్బందులున్నా ఆగేది లేదు.. కేటిఆర్

Advertisement
Advertisement

KTR : జవహర్ నగర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని… అయినా సరే తాము ఎక్కడా తగ్గడం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆ తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది అని ఈ సందర్భంగా కేటిఆర్ మండిపడ్డారు. జవహర్ నగర్ ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి 58..,59 ద్వారా పట్టాలు ఇప్పిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

Advertisement

నెల రోజుల్లో 58.. 59 జీవో లు తీసుకొస్తామన్న మంత్రి… డంప్ యార్డ్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 147కోట్ల రూపాయల తో క్యాపింగ్ చేసామన్నారు. వచ్చే మురుగు శుధ్ధికోసం 250 కోట్లు కేటాయించామని వివరించారు. 24 మెగా వాట్ల విద్యుత్తు ప్లాంట్ వచ్చింది… మరోటి కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు.ఒక్క మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరా చెయ్యడానికి 240కోట్ల రూపాయల తో ఖర్చు చేస్తున్నామని వివరించారు.

Advertisement

ts monister ktr comments on

50వేల కనెక్షన్లను కేవలం రూపాయికే ఇస్తున్నాం అన్నారు. 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి లో అనేక పనులు చేస్తున్నామన్నారు. కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని… అయినా అభివృద్ధి పనులు చేపడుతాం అన్నారు నెల రోజుల్లో పట్టాలు ఇచ్చేందుకు ఇక్కడికి వస్తానని స్పష్టం చేసారు.

Recent Posts

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

7 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

8 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

9 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

10 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

11 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

12 hours ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

12 hours ago

CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!

CBN warning to YS Jagan  : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…

13 hours ago