KTR : జవహర్ నగర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని… అయినా సరే తాము ఎక్కడా తగ్గడం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆ తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది అని ఈ సందర్భంగా కేటిఆర్ మండిపడ్డారు. జవహర్ నగర్ ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి 58..,59 ద్వారా పట్టాలు ఇప్పిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.
నెల రోజుల్లో 58.. 59 జీవో లు తీసుకొస్తామన్న మంత్రి… డంప్ యార్డ్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 147కోట్ల రూపాయల తో క్యాపింగ్ చేసామన్నారు. వచ్చే మురుగు శుధ్ధికోసం 250 కోట్లు కేటాయించామని వివరించారు. 24 మెగా వాట్ల విద్యుత్తు ప్లాంట్ వచ్చింది… మరోటి కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు.ఒక్క మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరా చెయ్యడానికి 240కోట్ల రూపాయల తో ఖర్చు చేస్తున్నామని వివరించారు.
50వేల కనెక్షన్లను కేవలం రూపాయికే ఇస్తున్నాం అన్నారు. 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి లో అనేక పనులు చేస్తున్నామన్నారు. కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని… అయినా అభివృద్ధి పనులు చేపడుతాం అన్నారు నెల రోజుల్లో పట్టాలు ఇచ్చేందుకు ఇక్కడికి వస్తానని స్పష్టం చేసారు.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.