Own Property : భూమి విషయంలో ఈమధ్య చాలా మంది మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. తప్పుడు ఆస్తి పత్రాలు చూపించి అమాయకుల దగ్గర డబ్బు జాకేస్తున్నారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజుల్లో భూమికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. భూమి లేదా ఇల్లు ఇలా స్థిరాస్తి ఏదైనా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూమి మీద పెట్టుబడి ఎప్పటికీ సురక్షితమే కానీ అది తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి విషయంలో చాలా మోసం జరుగుతుందని తెలిసిందే. తప్పుడ్ ఆస్తుల పత్రాలు చూపించి అమాయకుల దగ్గర లక్షలు నొక్కేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఐతే ఇలాంటివి జరగకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ప్రజలకు వచ్చిన ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం దీనికి సంబందించిన చర్యలు చేపడుతుంది. భూమి విషయంలో తలెత్తే సమస్యలను నివారించాలనే ఉద్దేశంతో ప్రభువం అన్ని ఆస్తి పత్రాలను డిజిటలైజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ డిజిటలైజ్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.భూమి యజమాని తన ఆస్తి ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఎలాంటి మోసం జరిగే ఛాన్స్ లేదు. రెవెన్యూ శాఖ ఇప్పటికే ఈ రకం మోసాలను అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. ఐతే ఈ డిజిటలైట్ కోసం స్పేస్ డాక్యుమెంట్స్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.
ఇలా చేస్తే భూమి పత్రాల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయానికి తిరగాల్సిన అవసరం లేదు. వచ్చే జనవరి నుంచి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తుంది. భూమి సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డ్ కూడా అనుసంధానం చేస్తే ఎలాంటి మోసం జరగకుండా ఉంటుంది. భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేసుకుంటే అన్ని రికార్డులు పొందడం సులవవుతుంది. దీని వల్ల నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ, అమ్మకాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.