ChandraBabu : ఆ ఒక్క సీటు కోసం రోడ్డు మీదే కొట్టుకుంటున్న నేతలు.. తలపట్టుకున్న చంద్రబాబు.. ఆయనకే ఆ సీటు కన్ఫమ్ అయిందా?

ChandraBabu : ఏపీలో టీడీపీ పార్టీకి చంద్రబాబు తప్పితే సరైన నాయకుడే లేడు. పార్టీని ముందుకు నడిపించేవాళ్లే లేరు. నారా లోకేశ్ ఉన్నప్పటికీ.. పూర్తిగా ఆయన మీదనే భారం మోపలేరు చంద్రబాబు. పార్టీలో యువత ఉండాలని చంద్రబాబు ఆశిస్తున్నారు కానీ.. పార్టీలోకి యువత మాత్రం చేరడం లేదు. అంతా వయసు మళ్లిన వాళ్లు.. వయసు మళ్లిన ఆలోచనలతో టీడీపీ ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. మరోవైపు ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే టికెట్లను కూడా కన్ఫమ్ చేశారు. సిట్టింగ్ అందరికీ సీట్లు అని చెప్పనైతే చెప్పారు కానీ.. కొంతమంది నేతల విషయంలో మాత్రం చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను నియమిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను నియమించలేకపోతున్నారు. దానికి కారణం.. క్షేత్రస్థాయిలో ఉండే వర్గ బేధాలు. వాటి వల్ల.. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లేకుండా కేడర్ గందరగోళంలో పడపోయింది. ఒక సీటుకు ముగ్గురు పోటీ పడితే చంద్రబాబు మాత్రం ఏం చేయగలరు. అసలు పార్టీని ముందుండి నడిపించే నాయకులు కావాలి కానీ.. గ్రూప్ వార్ లు చేస్తే ఎలా ఉంటది. గ్రూప్ వార్ వల్ల పార్టీకే నష్టం కలుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. కొందరు నేతలు మాత్రం పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. అలాంటి గ్రూప్ వార్ ఉన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. అక్కడ టీడీపీ ఇన్ చార్జ్ పదవిపై ముగ్గురు నేతలు కన్నేశారట. దీంతో అధిష్ఠానానికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. నిజానికి అక్కడ చాలా రోజుల నుంచి నియోజకవర్గ ఇన్ చార్జ్ లేరు.

who will get ticket from tdp ChandraBabu in sattenapalli constituency

ChandraBabu : సత్తెనపల్లిలోనూ అదే పరిస్థితి

దీంతో అక్కడ గ్రూపులుగా కార్యకర్తలు విడిపోయారు. ఇన్ చార్జ్ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడటమే కాదు.. తమ కేడర్ ను పెంచుకొని వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. అందులో ఒక నేత మాజీ స్పీకర్ కోడెల కొడుకు శివరాం కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆంజనేయులు. మరో నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు. ఈ ముగ్గురు పోటీ పడుతుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. సత్తెనపల్లిలో 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 లో మాత్రం కోడెల గెలిచారు. 2019 లో వైసీపీ అభ్యర్థి అంబటి గెలిచారు. ఆ తర్వాత సత్తెనపల్లిలో ఒక ఇన్ చార్జ్ కూడా లేరు. దీంతో అక్కడ టీడీపీ కేడర్ మొత్తం గందరగోళానికి గురయింది. చూద్దాం మరి.. ఈ పంచాయితీ ఇంకా ఎంత దూరం వెళ్తుందో.

Recent Posts

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

19 minutes ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

1 hour ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

2 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

3 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

4 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

5 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

6 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

15 hours ago