
why same problem coming for vangaveeti radha krishna
Vangaveeti Radha Krishna : వంగవీటి కుటుంబం గురించి జరుగుతున్న చర్చ ఈనాటిది కాదు. దశాబ్దాల నుంచి నడుస్తోంది. వంగవీటి కుటుంబంలో పెద్ద అయిన వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయి నేటికి 34 ఏళ్లు అవుతోంది. నిజానికి.. వంగవీటి మోహన్ రంగా వల్లనే వంగవీటి కుటుంబం ఫేమస్ అయింది. అక్కడ రాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. అప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ ఉన్నందున్న.. అసలు ఆయన హత్యకు గల కారణాలు, హత్య ఎవరు చేశారు అనేదానిపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. అయితే.. టీడీపీనే వంగవీటి రంగాను హత్య చేసింది అనే విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వంగవీటి రంగా హత్య గురించి ఎలాంటి నిజాలు నిగ్గుతేల్చలేకపోయింది.
సొంత పార్టీ నాయకుడు చనిపోతే కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది అనే అపవాదూ ఇప్పటికీ ఉంది. అయితే.. వంగవీటి రంగా వారసుల్లో వంగవీటి రాధాకృష్ణ ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. అయితే.. వంగవీటి రాధాతో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం రాధాకృష్ణ టీడీపీ పార్టీలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరినీ ఉపయోగించుకొని ఆయనపై పలు ప్రయోగాలు చేస్తోంది. నిజానికి.. వంగవీటి రంగాతో కొడాలి, వల్లభనేనికి ఫ్రెండ్ షిప్ ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. వంగవీటి రాధాకు వైసీపీ అంటేనే పడదు. కానీ.. కొడాలి, వంశీ ఇద్దరూ కలిసి వైసీపీని తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
why same problem coming for vangaveeti radha krishna
రాధాకృష్ణ మాత్రం టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో రాధా ఇప్పుడు మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. 2004 లో రాధా.. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికలప్పుడు పీఆర్పీ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ.. ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓడిపోయారో అప్పటి నుంచి వైసీపీ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. చివరకు టీడీపీలో అయినా ఆయనకు సరైన గౌరవం దక్కిందా అంటే అదీ లేదు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అందుకే ఏపీలోని పార్టీలన్నీ రాధాకృష్ణను అవసరం మేరకు వాడుకుంటున్నాయి. అవసరం తీరిపోయాక వదిలేస్తున్నాయి.
Redmi 15A 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో తన…
SRH Players : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన ఒక చిన్న సంఘటన…
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
This website uses cookies.