
why YS Jagan ap govt filed petition in supreme court over amaravathi issue
YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఒకే ఒక విషయం గురించి చర్చ. అదే మూడు రాజధానుల అంశం. మూడు రాజధానుల అంశం చీలికి చీలికి గాలి వానలా తయారైంది. టీడీపీ ప్రభుత్వం ఒకే రాజధానిని తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఆవశ్యకత ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ.. మూడు రాజధానులపై చాలా పెద్ద రచ్చ జరిగింది. మూడు రాజధానులపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రానికి ఎక్కడిది అంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. అలాగే మూడు రాజధానుల చట్టాలను అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకోవాలని తీర్పు చెప్పింది.
దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం మరో చర్చకు దారి తీసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఆరు నెలల ముందే దాఖలు చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు దాఖలు చేసింది అనేదే పెద్ద ప్రశ్న. ఈ పిటిషన్ పై ఇంకా సుప్రీంలో విచారణ ప్రారంభం కాలేదు.
why YS Jagan ap govt filed petition in supreme court over amaravathi issue
ఓవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? సుప్రీం తీర్పు ఏం ఇస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు సుప్రీం తీర్పు ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేదే కీలకంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లోపు మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహం మరోలా ఉంది. ఇప్పటికిప్పుడు సుప్రీం కూడా మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వదని టీడీపీ భావిస్తోంది. అలాగే.. వైసీపీ ఆలస్యంగా సుప్రీంలో పిటిషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశం.. ఎన్నికల వరకు ఈ అంశాన్ని సాగదీయడం కోసమే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. చూద్దాం మరి.. అసలు ఎవరి వ్యూహాలు వర్కవుట్ అవుతాయి.. ఎవరివి వర్కవుట్ కావు అనేది.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.