
Women cheating by courier person
హైదరాబాద్ చెందిన మహిళ ఓ కొరియర్ సంస్థ చేతిలో మోసపోయింది. రూ 300 కోసం తను 2 లక్షలు పోగొట్టుకుంది. ఆ మహిళ తనకు జరిగిన మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఉషారాణి ఆన్లైన్లో ఓ వస్తువు బుక్ చేసింది. అయితే వస్తువు తీసుకోచ్చిన కొరియర్ బాయ్ ఆ కొరియర్ ఇచ్చి ఉషారాణి వద్ద తనకు రావాల్సిన దాని కన్నా రూ 300 ఎక్కువ తీసుకోని వెళ్లిపోయాడు.
దీంతో ఉషారాణి ఆ కొరియర్ సంస్థకు సంబదించిన కాల్ సెంటర్కి ఫోన్ చేసింది. ఆ కొరియర్ సంస్థ ఉద్యోగి ఉషారాణి ఆమయకత్వాన్ని అదునుగా తీసుకొనొ భారీ మోసానికి పాల్పడ్డాడు. అయితే ఆ ఉద్యోగి రూ.300 మీ అంకౌంట్లో వేస్తామని దాని ముందు మీరు మీ అకౌంట్ వివరాలు పంపాల్సింగా ఉషారాణి కి సూచించాడు. మీ అటౌంట్ వివరాలు మేము పంపే అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సిందిగా ఆ ఉద్యోగి ఉషారాణికి సూచించాడు.
Women cheating by courier person
అతని మాటలు నిజమే అనుకొని ఉషారాణి అలానే చేసింది. తర్వాత ఉషారాణి అకౌంట్ నుండి రూ.91 వేలు డిపాజిట్ అయ్యాయి. ఉషారాణి తన అకౌంట్ నుండి డబ్బులు భారీగా కట్ అవ్వడంతో షాక్ గురై మరో సారి ఆ కొరియర్ సంస్థకు కాల్ చేసింది. ఆ సంస్థ ఉద్యోగి ఉషారాణితో మీ వివరాలు తప్పుగా ఎంట్రీ చేశారు మరో సారి కరెక్ట్ చేసి పంపండి అన్నాడు. ఉషారాణి మళ్లీ అలానే చేసింది దీంతో మరోసారి రూ.99 వేలు అకౌంట్ నుండి మళ్లీ కట్ అయ్యాయి. దీంతో ఆ మహిళ ఖాతాలో రెండు సార్లు రూ 1.90 వేలు మోసపోయింది. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.