AP Three Capitals : మూడు రాజధానులపై మళ్లీ కన్ఫ్యూజన్.. జగన్ అసలు ఏం చేయబోతున్నారు..?

Advertisement
Advertisement

AP Three Capitals : మూడు రాజధానుల విషయంపై సీఎం జగన్ మళ్లీ కన్ఫూజన్ క్రియేట్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఇంతకు ముందు తెచ్చిన మూడు రాజధానుల బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. అసెంబ్లీలో దీనిపై జగన్ కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన దీనిపై ఏమీ చెప్పుకుండానే పూర్తి స్థాయిలో మరో బిల్లును తేనున్నట్టు ప్రకటించారు. మొదట అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు రాగా, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో బిల్లుపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి మంజూరు చేశారు.

Advertisement

AP Three Capitals : అభివృద్ధి కోసమే ఈ బిల్లు..

YS jagan about on AP Three Capitals Issue

అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఏపీ విడిపోయాక.. రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు నడిచేది. గుంటూరు అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. తన ఇల్లు అక్కడే ఉందని జగన్ చెప్పారు. అమరావతి ప్రాంతం అటు విజయవాడ, గుంటూరుకు దగ్గరగా ఏమీ లేదని.. ఇక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు లక్ష కోట్లు అయ్యాయని గత ప్రభుత్వం లెక్కలేసింది. ఈ రోజు లెక్కల ప్రకారం, ఇంకా పదేళ్లు దాటితే ఆ ఖర్చు 6 లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుందన్నారు జగన్. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని తమ ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు.

Advertisement

మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభమై ఉంటే ఇప్పటికే మంచి ఫలితాలు కనిపించేవన్నారు.న్యాయపరమైన చిక్కులను కావాలనే సృష్టించారని ఆయన మండిపడ్డారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును తెచ్చామన్నారు.ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుదన్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిందన్నారు.

Advertisement

Recent Posts

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

6 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

7 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

8 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

9 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

10 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

11 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

12 hours ago

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం…

13 hours ago