AP Three Capitals : మూడు రాజధానులపై మళ్లీ కన్ఫ్యూజన్.. జగన్ అసలు ఏం చేయబోతున్నారు..?

AP Three Capitals : మూడు రాజధానుల విషయంపై సీఎం జగన్ మళ్లీ కన్ఫూజన్ క్రియేట్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఇంతకు ముందు తెచ్చిన మూడు రాజధానుల బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. అసెంబ్లీలో దీనిపై జగన్ కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన దీనిపై ఏమీ చెప్పుకుండానే పూర్తి స్థాయిలో మరో బిల్లును తేనున్నట్టు ప్రకటించారు. మొదట అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు రాగా, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో బిల్లుపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి మంజూరు చేశారు.

AP Three Capitals : అభివృద్ధి కోసమే ఈ బిల్లు..

YS jagan about on AP Three Capitals Issue

అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఏపీ విడిపోయాక.. రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు నడిచేది. గుంటూరు అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. తన ఇల్లు అక్కడే ఉందని జగన్ చెప్పారు. అమరావతి ప్రాంతం అటు విజయవాడ, గుంటూరుకు దగ్గరగా ఏమీ లేదని.. ఇక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు లక్ష కోట్లు అయ్యాయని గత ప్రభుత్వం లెక్కలేసింది. ఈ రోజు లెక్కల ప్రకారం, ఇంకా పదేళ్లు దాటితే ఆ ఖర్చు 6 లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుందన్నారు జగన్. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని తమ ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు.

మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభమై ఉంటే ఇప్పటికే మంచి ఫలితాలు కనిపించేవన్నారు.న్యాయపరమైన చిక్కులను కావాలనే సృష్టించారని ఆయన మండిపడ్డారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును తెచ్చామన్నారు.ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుదన్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిందన్నారు.

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

5 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

6 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

7 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

8 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

9 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

10 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

11 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

12 hours ago