
AP govt Naadu Nedu program super hit ys jagan education system hit
Ys Jagan : తెలుగు రాష్ట్రాలలో సెంట్రల్ సిలబస్ విద్యాభ్యాసం అంటే అత్యంత ఖరీదైన విద్య అంటూ ఒక అభిప్రాయం ఉంది. కేవలం ఉన్నతాధికారుల పిల్లలు మరియు డబ్బున్న వారి పిల్లలు మాత్రమే సెంట్రల్ సిలబస్ చదువుతారు అంటూ చాలా మంది భావిస్తారు. అది కొంతవరకు నిజమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పాఠశాలలు రాష్ట్ర స్థాయి సిలబస్ తో మాత్రమే పని చేస్తున్నాయి. సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్నా కూడా అవి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తాయి.కనుక ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ఉండే స్కూల్స్ ల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు.
అవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ని ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. సెంట్రల్ సిలబస్ చదివే పిల్లలు కచ్చితంగా ఉన్నత శ్రేణి పిల్లలు అనే ఒక గుర్తింపు ఉంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థును కూడా సెంట్రల్ సిలబస్ చదివేందుకు సిద్ధమవుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దాదాపు 30 స్కూల్స్ లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి జారీ చేశారు.ఇప్పటికే నాడు నేడు అంటూ ఎన్నో రకాలుగా స్కూల్స్ ని అభివృద్ధి.
Ys Jagan cbse lessons in andhra pradesh govt schools
చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్స్ లో ఏకంగా సెంట్రల్ సిలబస్ ను తీసుకురావడం తో ఏపీ విద్య లో నెంబర్ వన్ గా మారుతుందని అంటున్నారు. భారీ ఎత్తున ఇది సక్సెస్ అయితే కచ్చితంగా ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. అదే కనుక నిజమైతే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడి పోవడం ఖాయం. ఇప్పటికే జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఆయన దేవుడు అంటూ ఏపీ ప్రజలు కొలుస్తున్నారు, పేద పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో విద్యను అందిస్తే కచ్చితంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.