AP govt Naadu Nedu program super hit ys jagan education system hit
Ys Jagan : తెలుగు రాష్ట్రాలలో సెంట్రల్ సిలబస్ విద్యాభ్యాసం అంటే అత్యంత ఖరీదైన విద్య అంటూ ఒక అభిప్రాయం ఉంది. కేవలం ఉన్నతాధికారుల పిల్లలు మరియు డబ్బున్న వారి పిల్లలు మాత్రమే సెంట్రల్ సిలబస్ చదువుతారు అంటూ చాలా మంది భావిస్తారు. అది కొంతవరకు నిజమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పాఠశాలలు రాష్ట్ర స్థాయి సిలబస్ తో మాత్రమే పని చేస్తున్నాయి. సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్నా కూడా అవి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తాయి.కనుక ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ఉండే స్కూల్స్ ల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు.
అవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా రాష్ట్ర స్థాయి సిలబస్ ని ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. సెంట్రల్ సిలబస్ చదివే పిల్లలు కచ్చితంగా ఉన్నత శ్రేణి పిల్లలు అనే ఒక గుర్తింపు ఉంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థును కూడా సెంట్రల్ సిలబస్ చదివేందుకు సిద్ధమవుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దాదాపు 30 స్కూల్స్ లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి జారీ చేశారు.ఇప్పటికే నాడు నేడు అంటూ ఎన్నో రకాలుగా స్కూల్స్ ని అభివృద్ధి.
Ys Jagan cbse lessons in andhra pradesh govt schools
చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్స్ లో ఏకంగా సెంట్రల్ సిలబస్ ను తీసుకురావడం తో ఏపీ విద్య లో నెంబర్ వన్ గా మారుతుందని అంటున్నారు. భారీ ఎత్తున ఇది సక్సెస్ అయితే కచ్చితంగా ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. అదే కనుక నిజమైతే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడి పోవడం ఖాయం. ఇప్పటికే జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఆయన దేవుడు అంటూ ఏపీ ప్రజలు కొలుస్తున్నారు, పేద పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో విద్యను అందిస్తే కచ్చితంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.…
Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్గా తీసుకోరు. చిగుళ్ల…
This website uses cookies.