somu veerraju fires on chandrababu naidu
Chandrababu : మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో రైతులను పట్టించుకోలేదని, అలాగే పలు రంగాలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఇంకా పలు జిల్లాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ ఆయన తెలియజేశారు.
గుంటూరు జిల్లాలో జరిగిన రైతు సభలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. మిర్చి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థికపరమైన అన్యాయాలను చేశారు. ఆయన ఉద్యోగాలను అమ్ముకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.
somu veerraju fires on chandrababu naidu
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఆ సబ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగాలను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి మరోసారి చుక్కెదురు తప్పదంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
This website uses cookies.