YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల నవీనికరణకు మరియు కొత్తగా నిర్మించాల్సిన విమానాశ్రయాలను గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాయడం జరిగింది. గత కొన్నాళ్లుగా విమానాశ్రయాల విస్తరణ మరియు కొత్త విమానాశ్రయాల నిర్మాణం గురించి ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త జిల్లాల ప్రకటన తో సీఎం జగన్ మోహన్ రెడ్డి విమానాశ్రయాల నిర్మాణం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విమానాశ్రయాలు ఉండటం వల్ల అభివృద్ధి మరింతగా సాధించవచ్చు అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆయన కేంద్రంతో పలు దఫాలుగా చర్చించి పలు కొత్త విమానాశ్రయాలకు అనుమతులను తీసుకు వచ్చారు.
బోగాపురంకి కొత్త విమానాశ్రయం ఇప్పటికే మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇక విభజన చట్టంలో ఉన్న విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నాడు. విశాఖ నేవీ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు చేస్తున్నాయి. దాంతో విస్తరణ నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గంటకు పది విమానాలకు అనుమతులు వస్తున్నాయి. ఇలా అటు సైనిక అవసరాలకు మరియు డొమెస్టిక్ ప్రయాణికులకు విమానాశ్రయంలో డిమాండ్ పెరిగింది. దాంతో విశాఖ ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ ఏర్పాటు గా మారడం జరిగింది.ఈ కారణంగానే విశాఖ ఎయిర్ పోర్ట్ ను విస్తరించండి
అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయమై వెంటనే స్పందించాలని విమానయాన శాఖ మంత్రి వర్యులు ఏపీ లోని విమాన ఎయిర్ స్టేషన్ కి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ నా లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులు మరియు ప్రధాని తో కూడా ఏపీ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లు మరియు కొత్తగా అందవలసిన ఎయిర్ పోర్ట్ ల గురించి చర్చ జరగడం జరిగింది. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన హయాంలోనే కొత్త ఎయిర్ పోర్ట్ లకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.