YSRCP : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినూత్నంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఎంపీలు వెళ్లాలంటూ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడంతో పాటు వారికి అందుతున్న పథకాలను గురించి తెలుసుకోబోతున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను నెరవేర్చామని.. కొన్ని ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం అమలు చేసినట్లుగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నట్లుగా అధినేత జగన్ పేర్కొన్నారు. నియోజక వర్గంలోని గ్రామ, వార్డు సచ్చివాలయాలను సందర్శించాలి. అక్కడ పని తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి పని తీరు గురించిన వివరాలు.. అక్కడ అమలు అవుతున్న కార్యక్రమాలను గురించి స్తానికులతో చర్చించాలన్నారు.
YSRCP gadapa gadapaku program starts
ప్రజల నుండి కొత్తగా వచ్చే డిమాండ్ లను నోట్ చేసుకోవాలి.. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా విని వారి యొక్క సమస్యల పరిష్కారంకు మార్గం చూపాలంటూ సీఎం జగన్ సూచించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక తరహాలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కనుక ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం సక్సెస్ అయితే జనాల్లో వైకాపా ప్రభుత్వం పై చాలా విశ్వాసం పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.