why pawan kalyan showing extreme anger on ys jagan
YS Jagan : కరోనా వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కానీ.. విద్యార్థులు మాత్రం సేఫ్ అయ్యారు. ఎందుకంటే.. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రాయకుండానే పాస్ చేసింది. తాజాగా ఏపీకి చెందిన విద్యార్థులకు మరో బంపర్ ప్రకటించింది. అవును.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏపీలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని చూస్తున్నాం కదా. అది నిజంగా చాలా విషాదం. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కేవలం పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకోవడాన్ని నివారించేందుకు ఫెయిల్ అయిన విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
పదో తరగతిలో ఫెయిల్ అయినా.. ఇంటర్ లో ఫెయిల్ అయినా.. చివరకు సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వాళ్లు తదుపరి సంవత్సరం కాలేజీలో చేరి.. తరగతులకు హాజరు అవుతూనే పరీక్షలు రాసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పాస్ అయ్యాకనే తదుపరి క్లాస్ కు హాజరయ్యేవారు. కానీ.. ఇప్పుడు అలా లేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ap govt good news to failure students of 10th and inter
ఫెయిల్ అయిన విద్యార్థులకు వాళ్లు ఏ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారో ఆయా సబ్జెక్టుల క్లాసులతో పాటు తర్వాతి తరగతి సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. వాటిని కూడా బోధిస్తారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులు, కొత్త సబ్జెక్టులు అన్నీ కలిపితే కొంచెం ఎక్కువే అవుతాయి కానీ.. వాళ్లకు విద్య సంవత్సరం వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా క్లాసులకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కంపార్ట్ మెంటల్ పాస్ అని కాకుండా సర్టిఫికెట్ లో రెగ్యులర్ పాస్ అనే ఇవ్వనున్నారు. అందుకే.. ఫెయిల్ అయిన విద్యార్థులు ఇక ఏమాత్రం టెన్షన్ పడకండి. ఏం చక్కా కాలేజీకి వెళ్లి చదువుకుంటూనే పరీక్షలు రాయండి.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.