Venu Swamy : ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నువ్వా నేనా అని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో పోటీీ పడుతుంటే మరోవైపు రాజకీయ నాయకుల భవిష్యత్తును బయటపెడుతూ జ్యోతిష్య పండితులు వేణు స్వామి సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరు గెలుస్తారు అనే విషయాలను బయటపెట్టిన వేణు స్వామి తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి…వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ వైపు దూసుకొస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ గారు విజయం సాధిస్తారని మీరు చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వేలు మాత్రం పరిణామాలు వేరే లాగా ఉన్నాయని చెబుతున్నాయి.
దీనికి మీరు ఏమంటారు అని అడుగగా… దానికి వేణు స్వామి సమాధానం ఇస్తూ వాటన్నింటిని నేను పట్టించుకోనని తెలియజేశారు. వాటిని చూసి నమ్మితే నేను కూడా రివ్యూ ఇచ్చేవాడిని అవుతా లేకపోతే పొలిటికల్ ఎనలిస్ట్ అవుతా కాని జ్యోతిష్యడు ఎందుకు అవుతా అంటూ చెప్పుకొచ్చారు. నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే వాస్తవాలు మాట్లాడతా… నేను చెప్పినవి నెగిటివ్ గా వచ్చిన పాజిటివ్ గా వచ్చిన నేను పట్టించుకోను. నేను చెప్పాలనుకున్నది చెప్తా..కానీ రివ్యూలను చూసి సర్వేలను చూసి నేను జ్యోతిష్యం చెప్పనంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు.
నేను చెప్పే ప్రతి విషయం జాతకం పై ఆధారపడి ఉంటుంది కానీ సర్వేలు గ్రౌండ్ రియాల్టీ పై ఆధారపడి ఉండవని తెలిపారు. ఈ క్రమంలోనే వేణు స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో వైసీపీ మంత్రి రోజా గారికి , అంబటి రాంబాబు గారిది ,మినిస్టర్ అమర్నాథ్ గారిది చాలా టఫ్ గా నడిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ముగ్గురుది టంకాపోరు నడుస్తుంది కానీ ఓడిపోతారని నేను చెప్పడం లేదంటూ వేణు స్వామి తెలిపారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.