
YCP : ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుస్తుందా? ఎన్ని సీట్లలో గెలుస్తుంది? అంటే.. ఆ సీట్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అయితే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కూడా ఆ లిస్టులో ఉంది. అందుకే.. ఆళ్లగడ్డ వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. పక్కాగా వైసీపీ గెలిచే సీటు ఇది. వైసీపీపై వ్యతిరేకత అన్ని చోట్ల ఉన్నా కూడా ఆళ్లగడ్డ మాత్రం కొంచెం స్పెషల్.ఎందుకు స్పెషల్ అంటే.. భూమా కుటుంబంలో విభేదాలే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు కలిసి వస్తోంది.
bhuma akhila priya versus kishore in ysrcp party
ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇక నక్క తోక తొక్కినట్టే లెక్క. ఎందుకంటే.. భూమా వారసురాలు అఖిలప్రియ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అదే బ్రిజేంద్రనాథ్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతోంది. అఖిలప్రియ పోకడలకు విసుగెత్తిన భూమా అనుచరులు ఆమెకు దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ, ఆమె చెల్లి మౌనిక ఇద్దరూ ప్రస్తుతం కలిసి లేరు. విడిపోయారు. దీంతో ఆమె ఇంకా ఒంటరి అయిపోయింది.
అఖిలప్రియపై నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. భూమా ఫ్యామిలీ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో భూమా అనుచరులు మొత్తం ప్రస్తుతం అటువైపే ఉన్నారు. భూమా ఫ్యామిలీకి అసలైన వారసుడు కిశోర్ కుమార్ రెడ్డి అని.. అఖిలప్రియ కాదని తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డితో కూడా అఖిలప్రియకు పొసగడం లేదు. అసలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అఖిలప్రియకు టికెట్ వస్తుందో లేదో కూడా డౌటే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకే అక్కడ ఫేవర్ గా నడుస్తున్నట్టు తెలుస్తోంది.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.