Categories: Newspolitics

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Advertisement
Advertisement

Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన BJP బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది.

Advertisement

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Delhi Exit Polls 2025 ఎగ్జిట్ పోల్స్‌పైనే ఆస‌క్తి..

గ‌తంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత వ‌ర‌కు నిజం అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్‌కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్‌లో 5 ఫలితాలు నిజం కావ‌డం మ‌నం చూశాం. ఇక‌2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ అది అంత ప్ర‌భావం చూప‌లేదుఏ. ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది.

Advertisement

బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Advertisement

Recent Posts

Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్స్ అఫ్ ఇండియా మేడిపల్లి మండల కమిటీ ఎన్నిక..!

Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ…

54 minutes ago

Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌…!

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు నాగ చైత‌న్య…

3 hours ago

Rashmika Mandanna and Vijay Devarakonda : మ‌రోసారి కెమెరా కంటికి చిక్కిన విజ‌య్- ర‌ష్మిక‌.. జిమ్‌కి వెళ్లి వ‌స్తూ.. వీడియో..!

Rashmika Mandanna and Vijay Devarakonda : కొన్నాళ్లుగా విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం మ‌నం చూస్తూనే…

6 hours ago

Aadhar : ఆధార్ లో కీలక మార్పులు, UIDAI కొత్త నియమాలు

Aadhar : ఆధార్ Aadhar card అనేది భారతదేశ నివాసితులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) (ఆధార్…

6 hours ago

Abhishek Sharma : టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శ‌ర్మ దూకుడు..టాప్ 5 లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే,..!

Abhishek Sharma : అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC (ఐసీసీ) టి-20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేయ‌గా, ఇందులో టీమిండియా Team…

7 hours ago

Singanamala Ramesh Babu : పవన్, మహేష్ వల్ల వంద కోట్ల నష్టం.. నిర్మాత శింగనమల రమేష్ సంచ‌ల‌న‌ ప్రెస్ మీట్..!

Singanamala Ramesh Babu : Pawan Kalyan పవన్ కళ్యాణ్, మహేష్ Mahesh Babu లతో సినిమాలు చేసిన నిర్మాత…

8 hours ago

Ys Jagan : ఈ సారి జ‌గ‌న్ 2.0ని చూస్తారు.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను.. జ‌గ‌న్‌

Ys Jagan : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ Ys Jagan తాజాగా ఊహించ‌ని కామెంట్స్ చేశారు. ఏపీలో అధికారం…

8 hours ago

Male SGHs : మగవారికి డ్వాక్రా సంఘాలు, ఏపీ సంచలన నిర్ణయం..!

Male SGHs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల ఆర్థిక స్థితిని పెంపొందించే లక్ష్యంతో AP…

9 hours ago