
Pension : కొత్త ప్రభుత్వంలో ఇంటింటికి ఫించను ఉన్నట్టా.. లేనట్టా..!
Pension : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ ప్రభుత్వంపై భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాలనని ఎలా సాగించాలి అనే దానిపై కసరత్తులు చేస్తుంది. అయితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పించన్లు పంపిణీ సహా అనేక ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని.. వారికి పింఛన్ అందించేవారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ అడ్డుకోవాలని కోరుతూ.. చంద్రబాబు అండ్ కో ఎన్నికల సంఘాన్ని కోరారు. దాంతో కొద్ది రోజల నుంచి పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది.
అయితే జూలై నెలలో సామాజిక భద్రతా పించన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వాటి కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఈ సారి కూడా ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం ఏప ప్రభుత్వం ఇంకా వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టకపోవడమే. గతంలో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే జూలై 1న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతను తీసుకుం టామని చెప్పుకొచ్చారు. వలంటీర్ల ద్వారా నే పించన్లు పంపిణీ చేస్తా మన్నారు. ఇక, పింఛన్ల పెంపు అంశంపై మాత్రం అంతర్మథనం చెందుతున్నా.. సొమ్ములు సమకూర్చా లని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించినా.. ఇంటింటికీ పంపిణీ చేసే విషయంలో మాత్రం కాస్త సంశయిస్తున్నారు.
Pension : కొత్త ప్రభుత్వంలో ఇంటింటికి ఫించను ఉన్నట్టా.. లేనట్టా..!
పించన్లు ఇచ్చేందుకు కేవంలం ఆరు రోడుల సమయం మాత్రమే ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఉన్నవారిని కొనసాగిస్తారా, లేకుంటే కొత్త వారిని తీసుకుంటారా అనే దానిపై క్లారిటీ లేదు. పాత వారి నుంచి దరఖాస్తులు తీసుకుని స్క్రూటినీ చేసుకుని.. నియామ కాలు చేపట్టేందుకు ఎంత లేదన్నా.. వారం రోజులు పడుతుంది కాబట్టి వచ్చే నెల ఇంటింటికి పించన్ల అందిచండం కాస్త కష్టతమరమైన పనే అంటున్నారు. ఇప్పుడు ఎలాగు అలవాటు పడ్డారు కాబట్టి మెల్లగా ప్రభుత్వం ఇంటింటికి పించన్లకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.