Revanth Reddy : ఏం ప్లాన్ బాస్‌.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న క‌త్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్‌రెడ్డి..!

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం పై న్యాయ విచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలపై బీఆర్ఎస్ నేతలు కోరిక మేరకు విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలే విచారణకు సవాల్ చేశారు. అదే అదనుగా భావించి రేవంత్ రెడ్డి విచారణ ప్రకటించేశారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఛతీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.

Advertisement

అలాగే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తాం అనఅన్నారు. ు దీనికి కారణం మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేయించుకోవాలని సవాల్ చేయడమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత విచారణ చేసుకోండి అని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ కాళేశ్వరం వద్దకు సభ్యులను తీసుకెళ్తామని ప్రకటించారు. దీనికి కవిత కాళేశ్వరం ఏమైనా టూరిస్ట్ ప్లేస్ నా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ బదులిస్తూ ప్రాజెక్టులో ఏం జరిగిందో సభ్యులతోపాటు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతే కాకుండా సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.

Advertisement

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళేశ్వరం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలను బస్సులో కాళేశ్వరం తీసుకెళ్లి చూపించారు. అంతేకాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. కానీ పర్యాటక కళ రాకముందే మేడిగడ్డ కుంగింది. అన్నారానికి బుంగలు పడ్డాయి. విచారణలో ఏమి తేలుతుందో కానీ తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని, వారే విచారణకు డిమాండ్ చేసినందున విచారణ చేయించామని రేవంత్ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విచారణ చేయించుకోండి అని సవాల్ విసరడంతో విచారణ జరిపించి గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నారు.

Advertisement

Recent Posts

Mother : నమ్మలేని ఘోరం.. ప్రియుడి కోసం సొంత బిడ్డను బలి చేసిన తల్లి..!

Mother  : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…

2 minutes ago

Farmers : రైతుల‌కు వ్య‌వ‌సాయ శాఖ న్యూ రూల్స్‌.. ఇక‌పై ఆధార్ ఉంటే..!

Farmers  : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…

47 minutes ago

Today Gold Rate : పసిడి ప్రియులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా త‌గ్గిన‌ బంగారం ధర.. గోల్డ్, సిల్వర్ నేటి ధ‌ర‌లు ఇవే!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…

2 hours ago

Mrigasira Karthe 2026 : మృగశిర కార్తె ప్రారంభం… చేపలు తినే సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…

3 hours ago

Tea : కేవలం 10 రోజులు టీ తాగడం మానేస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

Tea  : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…

4 hours ago

Today Horoscope : రాశిఫలాలు 8 జూన్ 2026 : మేషం నుంచి మీనం వరకు.. ఎవరికీ ధనలాభం? ఎవరికీ అదృష్ట యోగం?

Today Horoscope  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…

5 hours ago

School Holidays : స్కూళ్లు ప్రారంభం కాకముందే 2026-27 హాలిడే లిస్ట్ రెడీ.. సెలవులు ఎప్పుడెప్పుడంటే..!

School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…

13 hours ago

CM Revanth Reddy Uppal : ఉప్పల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు.. రూ.1511 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Revanth Reddy Uppal  : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…

15 hours ago

Miyapur : మియాపూర్‌లో రూ.2000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి రాకకు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..

Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

15 hours ago

Gachibowli : కో-లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దు.. గచ్చిబౌలి ఘటనపై AIYF ఆగ్రహం

Gachibowli  : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…

15 hours ago

Hanuman Nagar Colony Association : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..!

Hanuman Nagar Colony Association : ఉప్ప‌ల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…

16 hours ago