telangana congress second list released
Telangana Congress : తెలంగాణలో ఎన్నికల సమరం ఆరంభమైంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలకు మూడు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటీవల 55 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేని అభ్యర్థుల లిస్టును ముందు విడుదల చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత రెండో జాబితాను తాజాగా విడుదల చేసింది. రెండో జాబితాలో 45 మందిని విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను ఈసారి స్క్రీనింగ్ కమిటీ చూసుకుంది.
తమకు ఎలాగైనా టికెట్ దక్కుతుంది అని భావించిన కొందరు నేతలకు ఈ లిస్టులో కూడా టికెట్ దక్కలేదు. ఇక.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గాన్ని కేటాయించింది హైకమాండ్. రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా.. ఎల్బీనగర్ ను మధఉ యాష్కీ గౌడ్ కు కేటాయించారు. ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కగా.. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక.. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖకు టికెట్ దక్కగా.. పాలకుర్తి నుంచి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఆమెకు భారత పౌరసత్వం లభించకపోవడంతో పాలకుర్తిని యశశ్వినికి కేటాయించారు.
Jaggery Tea : వంటలో తీపి రుచిని జోడించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థాలలో చక్కెర ఒకటి. ఇది సులభంగా…
Gajalakshmi Raja Yoga : శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ…
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
This website uses cookies.