
Farmers : గుడ్న్యూస్... 12 వేలు కాదు.. ఏకంగా 15 వేలు..?
Farmers : రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావల్సి ఉండగా, కనీసం 15-20 క్వింటాళ్లు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారు. అయితే పంటను సాగుచేయడానికి ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పసుపు పంటకు మద్దతు ధర 15 వేలు ఉంటేనే రైతుకు లాభం అని పసుపు రైతులు అంటున్నారు.
Farmers : గుడ్న్యూస్… 12 వేలు కాదు.. ఏకంగా 15 వేలు..?
పసుపు పంటను ఒక ఎకరంలో సాగు చేయాలంటే ఒక లారీ పశువుల పేడ, ఎరువులు, పసుపు విత్తనం, పసుపు తవ్వడం, ఉడకబెట్టడం ఇలా అంతా కలుపుకొని సుమారు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు. మార్కెట్లో ఎనిమిది నుంచి 12 వేల లోపే ధర ఉంది. దీంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి దిగుబడి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు వస్తుంది. పదివేల లోపు ధర ఉంటే లాభం సంగతి దేవుడెరుగు మాకు మాత్రం నష్టమే అన్నారు.
పసుపు పంటను సాగు చేసేందుకు ఖర్చులు ఎక్కువయ్యాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు పసుపు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదన్నారు. పసుపు పంటకు 15000 పైన ధర ఉంటే కచ్చితంగా పసుపు సాగు మరింత పెరుగుతుందని రైతు తెలిపారు. ప్రభుత్వం వీరి బాధలను అర్థం చేసుకొని రూ.15 వేలు మద్దతు ధర కల్పిస్తే.. చాలా మందికి ఊరట కలుగుతుందని అనుకోవచ్చు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.