Categories: Newspolitics

Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?

Advertisement
Advertisement

Ysrcp : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది. మరోవైపు గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. ఇక‌ వైసీపీలో చురుకైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అక్కడ ఒక సామాజికవర్గం నాయకులు వైసీపీలో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్నా ఆ సామాజిక వర్గం ప్రజల నుంచి కూడా అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. టీడీపీకి కూడా ఇలాంటి సమస్య ఉండాల్సిందే కానీ ఆ పార్టీ కూటమిలో మిత్రుడిగా ఉంది. పైగా అధికారంలో ఉంది. దాంతో వైసీపీ లీడర్ల మీదనే ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ అవుతోంది అని అంటున్నారు.

Advertisement

Ysrcp ఎదురీదాల్సిందే…

దాంతో వారు తాము అనుకున్న పార్టీలో రాజకీయం చేయలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వీటికి తోడు చాలా ఆకర్షణలు అధికారాలు ఇవన్నీ కూడా బలంగా పనిచేయడంతో వైసీపీ గోదావరి జిల్లాలో అల్లాడిపోతోంది. ఆ పార్టీ అక్కడ నిలిచి నిలదొక్కుకోవడం మాత్రం టఫ్ జాబ్ గా మారేలా ఉంది. జనసేన అధికారంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ అప్పట్లో పిలుపు ఇచ్చినట్లుగా గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా చేసే కార్యక్రమం అయితే సాగుతోంది. దీనిని తట్టుకుంటూ ముందుకు సాగే మార్గాలను అయితే వైసీపీ అన్వేషించలేకపోవ‌డం కొస‌మెరుపు. అయితే కూటమి మీద వారి పాలన మీద కొంత వ్యతిరేకత రావాలి. అప్పటిదాకా గోదావరిలో ఈ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ వైసీపీ ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు.

Advertisement

Ysrcp : గోదారోళ్ల దెబ్బ‌కు వైసీపీ వాష్ ఔట్ అవుతుందా?

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, త్వరలోనే జనసేనలో చేరుతామని ఘంటా పద్మశ్రీ వివరించారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ కోసం భజన చెయ్యడానికి నాయకులు కరువు అయ్యారని తెలుస్తుంది.

Advertisement

Recent Posts

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

42 mins ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!

Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…

8 hours ago

This website uses cookies.