India vs England : భారత్ నీ చిత్తుగా ఓడించి ఫైనల్ కి చేరిన ఇంగ్లాండ్..!!

India vs England : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియాని ఇంగ్లాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఇండియాని 168 పరుగులకు కట్టడి చేయడం జరిగింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది భారత్. అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొదటి ఓవర్ నుండి చాలా దూకుడుగా ఆడారు.

భారత్ పెసర్లను చితకబాదారు. తొలి ఆరు ఓవర్లలోనే (పవర్ ప్లే) 69 పరుగులు చేశారు. ఓపెనర్స్.. బట్లర్, హెల్స్… ఇండియా బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ… మ్యాచ్ వన్ సైడ్ చేసేసారు. ఒక వికెట్ పడకుండానే 169 పరుగుల లక్ష్యాన్ని… 16 ఓవర్లలోనే చేదించి.. రికార్డ్స్ పార్ట్నర్ షిప్పుతో ఇంగ్లాండ్ మ్యాచ్ నీ ఫైనల్ లో చేర్చారు.

England won by 10 wickets vs India

 

బట్లర్ 80, హెల్స్ 86 పరుగులు సాధించారు. దీంతో నవంబర్ 13 వ తారీకు ఫైనల్ పాకిస్తాన్ తో ఇంగ్లాండ్ తలపడనుంది. ఆల్రెడీ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జరగగా .. పాక్ గెలవటం జరిగింది. దీంతో సెకండ్ సెమి ఫైనల్ ఇంగ్లాండ్ గెలవడంతో…T20 వరల్డ్ కప్ 2022 గెలవడానికి పాక్ మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ఫైనల్స్ లో తలపడనున్నాయి.

Recent Posts

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

2 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

3 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

4 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

5 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

5 hours ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

6 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

7 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

8 hours ago