Categories: ExclusiveNewssports

Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!

Advertisement
Advertisement

Cricket Stadium : ప్ర‌స్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. జూన్2న ఈ టోర్న‌మెంట్ మొద‌లు కాగా, ప్ర‌తి మ్యాచ్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగుతూ వ‌చ్చింది. కొన్ని టీమ్స్ ఇప్పటికే సూప‌ర్‌8కి చేరుకోగా, మ‌రి కొన్ని రేసులో నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టీ20 ప్ర‌పంచ క‌ప్ గురించి మాట్లాడుకుంటే అందరికి డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారుతుంది నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్. ఈ స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని మ్యాచ్‌ల‌లో చాలా లోస్కోర్ టోటల్స్ న‌మోద‌య్యాయి. క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని కూడా నిపుణులు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు.

Advertisement

Cricket Stadium : స్టేడియం కూల్చివేత‌..

ఈ స్టేడియంలో మ‌హామ‌హా టీమ్స్ క్రికెట్ ఆడ‌గా, అవి కూడా చాలా స్కోరు టోట‌ల్ చేశాయి. క‌నీసం 150 ప‌రుగులు కూడా స‌ద‌రు టీమ్స్ చేయ‌లేక‌పోతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి క‌లిగిస్తుంది. ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియంని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. ఈ స్టేడియంపై బాగా నెగెటివిటీ పెర‌గ‌డంతో ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!

రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్ప‌న్నం కాగా, అందుకు కార‌ణంగా ఆ స్టేడియం వ‌చ్చిన నెగెటివిటీనే కార‌ణంగా చెబుతున్నారు. పిచ్‌ని మార్చుకోవ‌డానికి వీలు ఉంటుంది. కాని ఔట్ ఫీల్డ్ కూడా చాలా మంద‌కొడిగా ఉండ‌డంతో స్టేడియం మొత్తాన్ని మార్చడం కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని కాబ‌ట్టి వారికి ఎలాంటి న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో మ‌రి..

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.