Team India : T20 వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ దశలో అద్భుతంగా గేమ్ ఆడిన టీమిండియా సెమీఫైనల్ లో చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుచిత్తుగా ఓడింది. ఒక వికెట్ నష్టపోకుండా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేదించింది. ఇండియన్ బౌలర్స్ ని … ఇంగ్లాండ్ ఓపెనర్స్ బట్లర్, హెల్స్ చితక బాదేశారు. మొదటి ఓవర్ నుండి దూకుడుగా ఆడుతూ… 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్ లోనే చేదించారు. దీంతో ఇంగ్లాండ్ ఫైనల్ కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో మొదటి నుండి టీమిండియా ఓపెనర్స్ సరిగ్గా రానిచటం లేదు.
ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆట తీరు ఎంతో నిరాశ కలిగిస్తూ ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 5 పరుగులు చేసి రెండో ఓవర్ లో అవుట్ అయిపోయాడు. కొద్ది నెలల క్రితం కేఎల్ రాహుల్ ఆట తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో పొగిడారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లలో కేఎల్ రాహుల్ పెద్దగా… ఆడిన సందర్భాలు కూడా లేవు. ఈ టి 20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ లో 128 పరుగులు చేయడం జరిగింది. ఇందులో రెండు అర్థ శతకాలు ఉన్నాయి. అదికూడా పసికోనా లాంటి టీమ్స్ బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై ఆడాడు.
team india fans full series about kl rahul playing style
అయితే కీలకమైన ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 5 పరుగులకే అవుట్ అవ్వటం పట్ల ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలైన మ్యాచ్లో ఆడని వాడి ఎందుకు టీం లో పెట్టుకుంటున్నారు. కేఎల్ రాహుల్ వేస్ట్ ఆటగాడు లాగా మారిపోతున్నాడు. అనవసరంగా అతనికి అవకాశం ఇచ్చి టీం… ఓడిపోయేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది అంటూ… ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత.. క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ ఆట తీరువల్ల మరో ఓపెనర్ రోహిత్ ఆట కూడా పాడైపోతుందని… రాహుల్ నీ పక్కన పెట్టేయండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.