Categories: NewssportsTrending

ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈసారి సరికొత్త నిబంధనలు.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే

Advertisement
Advertisement

ODI World Cup 2023 : క్రికెట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు క్రికెట్ గురించి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఇటీవలే ఆసియా కప్ పూర్తయిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో గెలిచిన ఉత్సాహంతో ప్రస్తుతం భారత్.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తోంది. వన్ డే ప్రపంచకప్ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ లు ఒక ఎత్తు అయితే.. ఈ ప్రపంచకప్ మరోవైపు. ఎందకంటే.. ఈసారి ప్రపంచకప్ లో చాలా నిబంధనలు మారాయి. సరికొత్త నిబంధనలను ఐసీసీ తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఓడీఐ వరల్డ్ కప్ వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 5 న ప్రారంభం కానున్న టోర్నమెంట్.. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

Advertisement

ఈసారి ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. ఈసారి భారత్ మాత్రమే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఇదివరకు కూడా ఐసీసీ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చినా.. వేరే దేశాలతో పాటు ఆతిథ్యం ఇచ్చింది. భారత్ 1987 లో, 1996 లో, 2011 లో వన్డే ప్రపంచకప్ కు సంయుక్తంగా హోస్ట్ చేసింది. ఇక.. ఈ సారి వెస్టిండిస్ టీమ్ లేదు. ఈ సారి టోర్నీకి వెస్టిండిస్ జట్టు అర్హత సాధించలేదు. ఈసారి బౌండరీ కౌంట్ నియమాన్ని తీసేశారు. ఎందుకంటే 2019 ప్రపంచ కప్ లో బౌండరీ కౌంట్ నియమం ఉపయోగపడింది. కానీ.. ఈ నిబంధనపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఈసారి ఆ నిబంధనను తీసేసి కేవలం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ ఆడతారు.

Advertisement

#image_title

ODI World Cup 2023 : సాఫ్ట్ సిగ్నల్ నిబంధన రద్దు

ఇక.. ఐసీసీ ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను కూడా రద్దు చేసింది. దాని ప్రకారం థర్డ్ అంపైర్ బ్యాటింగ్ చేసే వ్యక్తి ఔట్ పై నిర్ణయం తీసుకుంటారు. అది ఎప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోలేకపోతే. కానీ.. థర్డ్ అంపైర్ కూడా నిర్ణయం తీసుకోలేకపోతే.. అప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ప్రకటించాలి. అదే చాలా వివాదాలకు దారి తీయడంతో ఈసారి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేశారు. అంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.