Categories: NewsTechnology

Samsung : సామ్ సంగ్ గెలాక్సీ S22 సిరీస్ లో కొత్త కెమెరా అప్ గ్రేడ్…

Advertisement
Advertisement

Samsung : స్యాంసంగ్ కంపెనీ తమ Galaxy S22 సిరీస్ కి సంబంధించి ఆసక్తి అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ సిరీస్ మోడల్ కు కొత్త కెమెరా అప్డేట్ అందిస్తున్నట్లు ఇటీవల తెలిపింది. Samsung Galaxy S22, Galaxy S22+ మరియు Galaxy S22 Ultra కోసం ఆగస్టు కెమెరా అందిస్తున్నట్లు అధికారిక కమ్యూనిటీ బ్లాగ్ పోస్ట్ లో విడుదల చేసింది. ఆగస్టు కెమెరా అప్డేట్ లో ఫోటో నైట్ మరియు వీడియో మోడ్ ల కోసం ఆప్టిమైజ్ చేయబడిన A1 ఇంజన్ అందిస్తున్నారు. ఫోటో మోడ్ లో HDR ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరిచారు. Galaxy S22 సిరీస్ ఆగస్టు కెమెరా అప్డేట్ లో టెలి ఫోటో బ్యాక్ కెమెరా యొక్క హైపర్ లాప్స్ ఫంక్షన్కు అనుకూలత ఉంటుందని సాంసంగ్ పేర్కొంది.

Advertisement

కొత్త అప్డేట్ గైడ్ పరిమాణాన్ని కూడా విస్తరిస్తుంది మరియు క్విక్ ప్యానెల్ నుండి QR కోడ్ స్కానింగ్ వేగవంతం చేస్తుంది. కొత్త అప్డేట్ నైట్ మోడ్ లోని చిత్రాల రంగు మరియు చీకటిని కూడా మెరుగుపరిచిందని సాంసంగ్ తెలిపింది. ప్రో మరియు పోర్ట్రేయిట్ మోడ్ లలోని టెలిఫోటో కెమెరా ఇప్పుడు Galaxy S22 సిరీస్ కి కెమెరా అప్గ్రేడ్ చేయడం వలన షార్ట్ నెస్ మరియు కాంట్రాక్ట్ ఇంటెన్సిటీ మార్పులను కలిగి ఉంది అల్ట్రా తక్కువ లైట్ మోడ్ ఏ వన్ లెర్నింగ్ తో సంస్థ ద్వారా మెరుగుపరచబడుతుంది. తర్వాత అప్డేట్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. Samsung Galaxy S22 Ultra యొక్క సక్సెసర్ గా పేర్కొంటున్నా రాబోయే Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తుంది. సాంసంగ్ కంపెనీ వచ్చేయడాదిలో గెలాక్సీ S23 సిరీస్ ను పరిచయం చేసే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Samsung galaxy S22 Has New Camera Upgrade

Galaxy S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ Qualcomm యొక్క 3D Sonic Max ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించగలరని ఒక టిప్ స్టర్ పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ మాత్రం రాబోయే ఫ్లాగ్ షిప్ Galaxy S22 Ultra హ్యాండ్ సెట్ కు గురించి అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. కొరియాకు చెందిన ఐటీ న్యూస్ యొక్క నివేదిక ప్రకారం సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఒక దానిలో 200 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్ చేయడానికి కంపెనీ యోచిస్తుంది. Galaxy S23 Ultra సిరీస్లో సెన్సార్ తో అమర్చబడిన ఏకైక హ్యాండ్సెట్ కావచ్చు.

సాంసంగ్ దాని కొత్త సిరీస్ అభివృద్ధి మరియు ఉత్పత్తి ప్రణాళికలను జరుగుతున్నట్లు చెప్పబడింది. నివేదిక ప్రకారం దాని 200 మెగా ఫిక్సెల్ సెన్సార్ కోసం భాగాలను అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలను నియమించినట్లు పేర్కొంది. ప్రస్తుతం శాంసంగ్ ఎలెక్ట్రో మెకానిక్ మరియు సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే 200 మెగా పిక్సెల్ కెమెరాలను ఉత్పత్తి చేస్తున్నాయని నివేదిక పేర్కొంది సామ్సంగ్ చివరిగా కెమెరా అప్ గ్రేడ్ ను Galaxy S20 Ultra లో 108 మెగా పిక్సెల్ సెన్సార్ ను పరిచయం చేసింది. ఆ తర్వాత గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా మరియు గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా కూడా 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కొనసాగింపు చేసాయి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.