Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి !

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2025,4:48 pm

ప్రధానాంశాలు:

  •  Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి !

Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ Anganwadi teacher మృతిచెందిన‌ట్లుగా స‌మాచారం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాంటేక్ గ్రామానికి చెందిన సుజాత (37) అంగన్వాడీ టీచర్‌గా ప‌ని చేస్తుంది. ఆమె కిడ్నీ సంబంధ వ్యాధీతో బాధ‌ప‌డుతుంది.

Nirmal వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి

Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మృతి !

భైంసా ఏరియా ఆసుపత్రిలో వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటుంది. ఎప్పటిలాగే సోమ‌వారం డయాలసిస్ కోసం వెళ్లింది. అయితే ఆస్ప‌త్రి సిబ్బంది షిఫ్ట్ చేంజ్ అయ్యిందని రేపు డ‌యాల‌సిస్‌ చేస్తామని చెప్పి తిప్పి పంపించారు.

కాగా సమయానికి డయాలసిస్ చేయకపోవడంతో సుజాత నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డయాలసిస్ చేసుంటే సుజాత Sujatha బ్రతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ స‌భ్యులు ఆందోళనకు దిగారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది