Farmer : అన్నదాతలకు శుభవార్త.. రైతుల అకౌంట్లో డబ్బులు..!
farmer : తెలంగాణ రాష్ట్రంలో సన్నధాన్యం సాగు పెంపే లక్ష్యంగా మద్దతు ధర అందించడంతో పాటు అదనంగా కాంగ్రెస్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి, రెండు నెలలు కావస్తున్నా బోనస్ పూర్తిస్థాయిలో పడకపోవడంతో రైతులకు ఎదురు చూపులే దిక్కయ్యాయి.
Farmer : అన్నదాతలకు శుభవార్త.. రైతుల అకౌంట్లో డబ్బులు..!
అయితే అన్నదాతల నిరీక్షణకు తెర పడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల అకౌంట్లలోకి బోనస్ డబ్బులు జమ కానున్నాయి. వరంగల్ వ్యవసాయ అధికారులు బోనస్ డబ్బులు పొందని రైతులకు తీపికబురు అందిస్తూ త్వరలోనే వీరికి డబ్బులు జమ కానునన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం విడతల వారీగా బోనస్ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది రైతులకు బోనస్ డబ్బులు లభించాయని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు 50 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా వరి 36.21 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.