
Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన... రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు... ఈటెల రాజేంద్రప్రసాద్..!
Etela Rajender : మరో 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఉండడంతో పొలిటికల్ హిట్ బాగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ నేతలు వారి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి గారు , బీజేపీ నుండి ఈటెల రాజేంద్రప్రసాద్ గారు పోటీ చేస్తునారు.
ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఈటెల రాజేంద్రప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎవరికి అంత ఆదరణ లేదని తెలియజేశారు. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి అంతేకాక నాకు 22 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నన్నే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన… రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు… ఈటెల రాజేంద్రప్రసాద్..!
అంతేకాక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి మల్కాజ్ గిరిలో అభివృద్ధి జరగాలంటే రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ప్రజలు భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు నాకు పోటీ కాదని గత 22 ఏళ్లుగా నేను చేస్తున్న సర్వీసు నా పట్ల ప్రజలకు ఉన్న భావన లెక్కలోకి వస్తాయని తెలిపారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నా సరే , వారి యొక్క హక్కులకు ఆటంకం కలిగిన , ఎక్కడ అన్యాయం జరిగిన ఆ అన్యాయానికి గొంతుకై మాట్లాడే వారి బిడ్డను నేను అంటూ ఈ సందర్భంగా ఈటల రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నేపథంలోనే రానున్న ఎన్నికల్లో 100% ప్రజల మద్దతు తనకి దొరుకుతుందని తెలిపారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.