Telangana : విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...!
Telangana : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యాలరీలను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే పలు రకాల హామీలను నెరవేర్చగా తాజాగా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ ను చాలామంది అనవసరంగా వినియోగిస్తున్నారని ఇందన శాఖ తాజావా వెలుగులోకి తీసుకువచ్చింది.అయితే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే బిల్లు మొత్తం చెల్లించాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యుత్ కొరత ఏర్పడడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా మందగించిందని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు విద్యుత్ సరఫరా పై కొత్త చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి తెలియజేశారు. అంతేకాక రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంపుసెట్లకు దాదాపు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా అందించనునట్లు ఆయన తెలిపారు.
Telangana : విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…!
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఈసారి వర్ష బావ పరిస్థితులతో రిజర్వాయర్లు సగం మాత్రమే నిండడం వలన నీటి కొరత ఉందని తద్వారా నీటిని ఆదా చేసి అత్యంత జాగ్రత్తగా వాడుకుంటున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో చీఫ్ ఇంజనీరింగ్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 370 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి కొన్ని రకాల చర్యలను చేపట్టి విద్యుత్ కొరత లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
This website uses cookies.