BRS : వాడిన గులాబీ.. కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన అభ్యర్థులు..!
BRS : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్లోనే ప్రభావం చూపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలోనే లీడ్ లో ఉంది. ఎంఐఎం ఒక చోట ఆధిక్యంలో ఉంది. మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతుండగా.. హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.
మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
BRS : వాడిన గులాబీ.. కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన అభ్యర్థులు..!
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
Ahmedabad Plane Crash : భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన…
Ahmedabad Plane Crash : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్కు…
House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…
Tanikella Bharani : స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ…
Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…
Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…
Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భర్తని భార్యనే…
This website uses cookies.