అదృష్టం ఒక్కసారి తలుపు తడితే దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా కొడుతుందని చెబుతుంటారు పెద్దలు. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయంలో అయితే దురదృష్టం ఇలా కూడా వస్తుందా అని షాక్ అనిపిస్తుంది. రెక్కల కష్టం బూడిద పాలు కావడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని గురుభట్ల గూడెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఉండే కాళ్ల క్రిష్ణవేణి అనే మహిళ తన కొడుకుతో కలిసి ఓ ఇంట్లో జీవిస్తోంది. కాగా ఆదివారం నాడు పిడుగు పడటంతో వారి ఇంటిపక్కనే ఉండే గడ్డివాము నిప్పు అంటుకుంది. అయితే ఆ మంటలు కాస్తా ఇంటికి వ్యాపించడంతో ఇళ్లు పూర్తిగా కాలిపోయింది.
అయితే వారు తమ భూమి అమ్మి కొడుకు చదువు కోసం దాచిపెట్టిన రూ.20లక్షలు పూర్తిగా కాలిపోయాయి. ఇక స్థానికులు ఎంత ప్రయత్నించినా మంటలను ఆర్పలేకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.