land Issue : మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయటమే కాకుండా చివరికి వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులు కూడా ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుని చివరికి విడిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. సాటి మనిషి అనే మానవత్వం లేకుండా ఆవేశంతో అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియో చూస్తే మానవత్వం అనేది ఆ మనిషికి కొంచెం కూడా లేదు అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజస్థాన్లో ఓ గ్రామానికి చెందిన రైతులు భూమి వివాదంలో చివరికి ఒకరి ప్రాణాలు పోయాయి. ఒక రైతు అత్యంత దారుణంగా తన ట్రాక్టర్ తో మరొక రైతును ఎనిమిది సార్లు తొక్కించి అత్యంత కిరాతకంగా చంపాడు. భూ వివాదంలో గొడవలు అనేవి వస్తుంటాయి. అవన్నీ కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడాల్సింది పోయి ఆ వ్యక్తి మరో రైతును అత్యంత దారుణంగా ట్రాక్టర్ కింద తొక్కి చంపేశాడు. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి అమానుష ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. ప్రస్తుత కాలంలో ప్రేమానుబంధాలు లేవు, ఎవరి స్వార్థం వారిది, సాటి మనిషిని ఇంత దారుణంగా చంపిన అతడిని చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది అని కామెంట్ లు చేశారు. మరికొందరు ఆ ట్రాక్టర్ తో ఆ వ్యక్తిని అలా తొక్కిస్తుంటే అక్కడ చూస్తున్న వాళ్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్ కింద నుంచి లాగ వచ్చు కదా అని, చుట్టూ అంత మంది ఉన్నారు ఒక్క వ్యక్తిని కాపాడలేకపోయారు అని మరికొందరు తమ ఆవేదనను కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.