Avinash Reddy : ట్రాక్ మార్చిన అవినాష్ రెడ్డి… ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా…!

Avinash Reddy : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కడప ఎంపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో వైయస్ అవినాష్ రెడ్డి తన సహజ స్వభావానికి భిన్నంగా స్వరం పెంచుతూ వస్తున్నారు. అయితే వాస్తవానికి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ,సౌమ్యుడిగా , నెమ్మదస్తుడిగా పేరు పొందిన వ్యక్తి. అయినప్పటికీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారాలలో భాగంగా వైయస్ షర్మిల మరియు వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత అవినాష్ పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పోతున్నారు. చాలా కాలం నుండి సునీత దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అవినాష్ వీటిపై ఎన్నడూ స్పందించలేదు.

అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తాను నోరు మెదపకపోతే షర్మిల మరియు సునీత చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం అవుతాయని అవినాష్ రెడ్డి భావించినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇటీవల షర్మిల మరియు సునితలపై అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు వారిద్దరూ మనుషులేనా అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. అలాగే చంద్రబాబు నాయుడు పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి కూటమి చర్యల వలన సామాజిక పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , పెన్షన్ల పంపిణి లో ఈ విధమైన ఘోరాలకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని తెలిపారు.

Avinash Reddy : ట్రాక్ మార్చిన అవినాష్ రెడ్డి… ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా…!

Avinash Reddy : ప్రత్యర్ధుల నోర్లు మూయించిన అవినాష్ రెడ్డి..

ఎండకు తట్టుకోలేక చాలామంది పింఛన్ దారులు అనారోగ్యం పాలవుతున్నారని , అలాగే మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వ తాతలు గట్టి గుణపాఠం చెప్పాల్సిందిగా కోరారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి వైయస్ షర్మిల మరియు సునీతల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.దీంతో వైయస్ అవినాష్ రెడ్డి మార్పు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అయితే రానున్న ఎన్నికల రోజుల్లో ప్రతిపక్షాలపై అవినాష్ రెడ్డి మరింత ఎదురు దాడికి దిగాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ పలువురు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

54 minutes ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

2 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

3 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

4 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

5 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

6 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

7 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

8 hours ago