Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
Raghu Rama Krishna Raju : ఏపీ ఎలక్షన్స్ 2024 కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. దానిలో బాగంగా పశ్చిమగోదావరి జిల్లాఓ ఉండి నియోజకవర్గంలో తన సమీప వైసీపీ అభ్యర్ధి వెంకట లక్షి నరసింహ రాజు పై రఘురామ కృష్ణంరాజు 56421 ఓట్లతో ఆయన భారీ విజయం సాధించారు.
రఘురామ కృష్ణంరాజు చివరి టైమ్లో టీడీపీ ఉండి నియోజకవర్గం నుంచి సీటు సంపాదించి భారీ విజయం సాధించడం విశేషం. రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో అన్ని ప్రాంతంలో పర్యటించి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆయన హామీ ఇచ్చారు.
Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
ఏపీ రాజధాని అమరావతి పై కూడా అయన పోరాటం చేశారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగినా కూడా వెనక్కి తగ్గలే. ఒకప్పుడు వైసీపీలో ఉండి కూడా అమరావతి రాజదాని కోసం పోరాటం చేయడం జరిగింది. అమరావతి రైతులకోసం , ఆ ప్రాంతం వాసులకు అండగా నిలిచారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజదాని అని హామీ ఇచ్చారు.
JC Prabhakar Reddy : వైసీపీ Ysrcp అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన,…
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు…
Ration Shops : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సహా అనేక ప్రాంతాల్లో రేషన్ డిపోల వద్ద…
Heroine : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది.…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
This website uses cookies.