Raghu Rama Krishna Raju : ఏపీ ఎలక్షన్స్ 2024 కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. దానిలో బాగంగా పశ్చిమగోదావరి జిల్లాఓ ఉండి నియోజకవర్గంలో తన సమీప వైసీపీ అభ్యర్ధి వెంకట లక్షి నరసింహ రాజు పై రఘురామ కృష్ణంరాజు 56421 ఓట్లతో ఆయన భారీ విజయం సాధించారు.
రఘురామ కృష్ణంరాజు చివరి టైమ్లో టీడీపీ ఉండి నియోజకవర్గం నుంచి సీటు సంపాదించి భారీ విజయం సాధించడం విశేషం. రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో అన్ని ప్రాంతంలో పర్యటించి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆయన హామీ ఇచ్చారు.
ఏపీ రాజధాని అమరావతి పై కూడా అయన పోరాటం చేశారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగినా కూడా వెనక్కి తగ్గలే. ఒకప్పుడు వైసీపీలో ఉండి కూడా అమరావతి రాజదాని కోసం పోరాటం చేయడం జరిగింది. అమరావతి రైతులకోసం , ఆ ప్రాంతం వాసులకు అండగా నిలిచారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజదాని అని హామీ ఇచ్చారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.