Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
Raghu Rama Krishna Raju : ఏపీ ఎలక్షన్స్ 2024 కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. దానిలో బాగంగా పశ్చిమగోదావరి జిల్లాఓ ఉండి నియోజకవర్గంలో తన సమీప వైసీపీ అభ్యర్ధి వెంకట లక్షి నరసింహ రాజు పై రఘురామ కృష్ణంరాజు 56421 ఓట్లతో ఆయన భారీ విజయం సాధించారు.
రఘురామ కృష్ణంరాజు చివరి టైమ్లో టీడీపీ ఉండి నియోజకవర్గం నుంచి సీటు సంపాదించి భారీ విజయం సాధించడం విశేషం. రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో అన్ని ప్రాంతంలో పర్యటించి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆయన హామీ ఇచ్చారు.
Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
ఏపీ రాజధాని అమరావతి పై కూడా అయన పోరాటం చేశారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగినా కూడా వెనక్కి తగ్గలే. ఒకప్పుడు వైసీపీలో ఉండి కూడా అమరావతి రాజదాని కోసం పోరాటం చేయడం జరిగింది. అమరావతి రైతులకోసం , ఆ ప్రాంతం వాసులకు అండగా నిలిచారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజదాని అని హామీ ఇచ్చారు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.