
Ys jagan : జగనన్న పై రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం..!
Ys jagan : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి ఆంధ్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో ఎన్నికల రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి దాడి చేశారు. జగన్ వాహనం చుట్టూ ఉన్న జనంలో నుండి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి ని గురి చూసి రాయితో కొట్టాడు. దీంతో సీఎం వైయస్ జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయం కాగా పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కుడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఉపయోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ రోడ్ షో లో ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిద్ధంగా ఉన్నప్పటికీ రాయి దాడి జరగడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అదే సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ కూడా లేకుండా పోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ఎప్పుడో నిర్ణయించబడింది . అలాంటప్పుడు ఇక్కడ పవర్ కట్ ఎలా జరిగిందనేది ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరిగిన అంశంపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో ఎదుర్కోవటం చేతకాక దాడులు చేయించేటువంటి పరిస్థితికి ఈనాటి ప్రతిపక్ష పార్టీలు దిగజారాయని తెలియజేస్తున్నారు.
Ys jagan : జగనన్న పై రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం..!
ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్తున్నారు అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని రోడ్లపై ఉన్న షాపులను కూడా మూసేస్తున్నారు అంటూ మొన్నటి వరకు ఆరోపించిన ప్రతిపక్ష పార్టీలు ఈరోజు జగన్ పై జరిగిన దాడిని ఎందుకు ఖండించడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఇది ప్రతిపక్ష పార్టీల పన్నాగమే అయి ఉంటుందని , ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేది లేదంటూ సవాల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మరి దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
Heavy Rains : దేశవ్యాప్తంగా వర్షాకాలం క్రమంగా బలపడుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం వెల్లడించింది.…
Samsung Galaxy S25 Ultra : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి అదిరిపోయే…
Gas Cylinder Rules : దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలు వంట గ్యాస్ కోసం ఎల్పీజీ (LPG) సిలిండర్లపై ఆధారపడుతున్నాయి.…
Samsung Galaxy A35 : స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీకి…
Railway Train : భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. చాలా మంది ప్రయాణికులు ఇలాంటి…
Doctor : హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు…
Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని, బంధుత్వాలకు హద్దులు ఉండవని చెప్పే సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా…
Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…
This website uses cookies.